సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    ప్రపంచాన్ని మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది: సీఎం జగన్‌
    ప్రపంచాన్ని మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది: సీఎం జగన్‌

    కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ 'జగనన్న విద్యాకానుక' పథకాన్ని ప్రారంభించారు. ముందుగా జిల్లా పరిషత్‌ పాఠశాలలో నాడు-నేడు...

    By సుభాష్  Published on 8 Oct 2020 1:30 PM IST


    నాకు కరోనా సోకడం దేవుడిచ్చిన వరం.. ట్రంప్‌ విచిత్రమైన వ్యాఖ్యలు
    నాకు కరోనా సోకడం దేవుడిచ్చిన వరం.. ట్రంప్‌ విచిత్రమైన వ్యాఖ్యలు

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్‌ కూడా అయ్యారు. అయితే ఆయన...

    By సుభాష్  Published on 8 Oct 2020 12:55 PM IST


    భారత్‌లో 68 లక్షల దాటిన కరోనా కేసులు
    భారత్‌లో 68 లక్షల దాటిన కరోనా కేసులు

    దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 78,524 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య...

    By సుభాష్  Published on 8 Oct 2020 12:23 PM IST


    తెలంగాణ: పలు జిల్లాలో భారీ వర్షాలు
    తెలంగాణ: పలు జిల్లాలో భారీ వర్షాలు

    తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిణి డాక్టర్‌ శ్రావణి తెలిపారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో...

    By సుభాష్  Published on 8 Oct 2020 11:46 AM IST


    తెలుగు రాష్ట్రాలకు 4 ప్రత్యేక రైళ్లు.. దేశ వ్యాప్తంగా 39 రైళ్లు
    తెలుగు రాష్ట్రాలకు 4 ప్రత్యేక రైళ్లు.. దేశ వ్యాప్తంగా 39 రైళ్లు

    కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా రైళ్లను పరిమిత సంఖ్యలో నడుపుతోంది రైల్వేశాఖ. అయితే దసరా పండగ సీజన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా మరికొన్ని రైళ్లను...

    By సుభాష్  Published on 8 Oct 2020 11:25 AM IST


    తెలంగాణలో విద్యా సంస్థలు ఇప్పుడే తెరవలేం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
    తెలంగాణలో విద్యా సంస్థలు ఇప్పుడే తెరవలేం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

    కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలన్ని మూత పడిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో ఈనెల 15 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం సాధ్యం కాదని...

    By సుభాష్  Published on 8 Oct 2020 10:27 AM IST


    తిరుపతి: ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి రెండోసారి కరోనా
    తిరుపతి: ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి రెండోసారి కరోనా

    కరోనా వైరస్‌ విజృంభణ అంతా ఇంతా కాదు. సామాన్యుడి నుంచి ప్రముఖల వరకు ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. తాజాగా ఓ ఎమ్మెల్యేకు రెండోసారి కరోనా సోకడం ఆందోళన...

    By సుభాష్  Published on 8 Oct 2020 9:25 AM IST


    తెలంగాణలో కొత్తగా 1896 పాజిటివ్‌ కేసులు
    తెలంగాణలో కొత్తగా 1896 పాజిటివ్‌ కేసులు

    తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. నిన్న రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో 50,367 కరోనా...

    By సుభాష్  Published on 8 Oct 2020 8:58 AM IST


    ఏపీలో నేటి నుంచే జ‌గ‌న‌న్న విద్యాకానుక
    ఏపీలో నేటి నుంచే 'జ‌గ‌న‌న్న విద్యాకానుక'

    ఏపీ ప్ర‌భుత్వం గురువారం నుంచి జ‌గ‌న‌న్న విద్యాక‌నుక ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నుంది. కృష్ణాజిల్లా పునాదిపాడు హైస్కూల్‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఈ...

    By సుభాష్  Published on 8 Oct 2020 8:45 AM IST


    బీపీ ఎక్కువ ఉందా..? అయితే ఇవి తినాల్సిందే
    బీపీ ఎక్కువ ఉందా..? అయితే ఇవి తినాల్సిందే

    ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఇబ్బంది పడేది హైబీపీతోనే. ఒత్తిడి, ఆందోళన, గుండె జబ్బులు, మద్యం అతిగా సేవించడం తదితర కారణాల వల్ల చాలా మందికి హైబీపీ...

    By సుభాష్  Published on 7 Oct 2020 7:20 PM IST


    రసాయనశాస్త్రంలో ఇద్దరు మహిళలకు నోబెల్‌ పురస్కారం
    రసాయనశాస్త్రంలో ఇద్దరు మహిళలకు నోబెల్‌ పురస్కారం

    రసాయనశాస్త్రంలో ఇద్దరు మహిళలకు నోబెల్‌ పురస్కారం వరించింది. జీనోమ్‌ ఎడిటింగ్‌ విధానంలో చేసిన పరిశోధనకు గానూ ఇమ్మాన్యుయెల్‌ చార్పెంటీర్, జెన్సీఫర్‌ ఏ...

    By సుభాష్  Published on 7 Oct 2020 5:10 PM IST


    హైదరాబాద్‌లో భారీగా తగ్గిన క్రైమ్‌ రేటు
    హైదరాబాద్‌లో భారీగా తగ్గిన క్రైమ్‌ రేటు

    గత ఏడాదితో పోల్చుకుంటే హైదరాబాద్‌లో ఈ ఏడాది మహిళలపై నేరాలు 49 శాతం తగ్గాయని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. ఇక గ్యాంబ్లింగ్‌ కేసులు...

    By సుభాష్  Published on 7 Oct 2020 4:17 PM IST


    Share it