సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    నంద్యాల వైసీపీ నేత దారుణ హత్య
    నంద్యాల వైసీపీ నేత దారుణ హత్య

    ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్సార్‌సీపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పొన్నాపురం రేషన్‌ షాపు డీలర్‌ సుబ్బారాయుడు...

    By సుభాష్  Published on 9 Oct 2020 9:40 AM IST


    కరీంనగర్‌: భారీ అగ్ని ప్రమాదం.. రూ. 2 కోట్ల ఆస్తినష్టం
    కరీంనగర్‌: భారీ అగ్ని ప్రమాదం.. రూ. 2 కోట్ల ఆస్తినష్టం

    కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హుజురాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పాత గదుల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గదుల్లో ఉన్న...

    By సుభాష్  Published on 9 Oct 2020 9:24 AM IST


    తెలంగాణలో కొత్త కేసులు 1,891.. రికవరీ 1,878
    తెలంగాణలో కొత్త కేసులు 1,891.. రికవరీ 1,878

    తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,891 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు. ఇక రాష్ట్రంలో మొత్తం...

    By సుభాష్  Published on 9 Oct 2020 9:12 AM IST


    దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి: అర్ధరాత్రి మితిమీరిపోతున్న పోకిరీల సెల్ఫీలు
    దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి: అర్ధరాత్రి మితిమీరిపోతున్న పోకిరీల సెల్ఫీలు

    ముఖ్యాంశాలు ప్రమాదకరంగా యువత సెల్ఫీలు అర్ధరాత్రుల్లో నడిరోడ్డుపై ప్రమాదకరంగా సెల్ఫీలు నడిరోడ్డుపై ఫోటోలు...

    By సుభాష్  Published on 9 Oct 2020 8:55 AM IST


    16 నుంచి 24 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ ఉత్సవం
    16 నుంచి 24 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ ఉత్సవం

    ఈనెల 16వ తేదీ నుంచి 24 వరకు తిరుమల తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవలకు తిరుమల కొండలు ముస్తాబవుతున్నాయి. కాగా, గత నెలలో జరిగిన వార్షిక...

    By సుభాష్  Published on 9 Oct 2020 8:20 AM IST


    ఏపీ పాలిసెట్‌ విద్యార్థులకు ఊరట
    ఏపీ పాలిసెట్‌ విద్యార్థులకు ఊరట

    ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. 'పాలిసెట్‌'లో అర్హత మార్కులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బీసీ, ఓబీసీ విద్యార్థులకు 30 శాతం...

    By సుభాష్  Published on 8 Oct 2020 6:20 PM IST


    హుస్సేన్‌సాగర్‌ చుట్టూ మోనోరైల్‌..!
    హుస్సేన్‌సాగర్‌ చుట్టూ మోనోరైల్‌..!

    హైదరాబాద్‌ నగరం దినదినాభివృద్ధి చెందుతోంది. తాజాగా హుస్సేన్‌సాగర్‌ చుట్టూ మోనోరైల్‌ లైన్‌ ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ అధికారులతో సంప్రదించి డీపీఆర్‌ సిద్ధం...

    By సుభాష్  Published on 8 Oct 2020 5:39 PM IST


    నిరుపేదలకు జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌
    నిరుపేదలకు జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సరికొత్త పథకాలకు శ్రీకారం చుడుతూ ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.తాజాగా ఈ రోజు జగనన్న విద్యాకానుక పథకానికి...

    By సుభాష్  Published on 8 Oct 2020 4:51 PM IST


    వైసీపీ ఎంపీ ఇంట్లో సీబీఐ సోదాలు
    వైసీపీ ఎంపీ ఇంట్లో సీబీఐ సోదాలు

    తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా వైసీపీ నేత, నర్సాపురం ఎంపీ రాఘురామకృష్ణం రాజు ఇంట్లో సీబీఐ తనిఖీలు జరుగుతున్నాయి. ఢిల్లీ...

    By సుభాష్  Published on 8 Oct 2020 3:46 PM IST



    తెలంగాణలో అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు: ఆ ప్రాంతాల్లో 30 వరకు లాక్‌డౌన్‌ కఠినం..!
    తెలంగాణలో అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు: ఆ ప్రాంతాల్లో 30 వరకు లాక్‌డౌన్‌ కఠినం..!

    దేశంలో అన్‌లాక్‌ 5.0 ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన అన్‌లాక్‌5.0 మార్గదర్శకాలు జారీ చేసింది. సినిమా థియేటర్లు,...

    By సుభాష్  Published on 8 Oct 2020 3:13 PM IST


    12,13 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..!
    12,13 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..!

    ఈనెల 12,13వ తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సోమ, మంగళవారాల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం కావాలని,...

    By సుభాష్  Published on 8 Oct 2020 2:07 PM IST


    Share it