ఏసీబీ ముందు నోరు విప్పని అవినీతి ఏసీపీ
ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. నాలుగు రోజుల కస్టడీలో...
By సుభాష్ Published on 7 Oct 2020 3:38 PM IST
అయ్యప్ప దర్శనంపై కరోనా ఎఫెక్ట్: కేరళ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసిన హైలెవల్ కమిటీ
అయ్యప్పస్వామి మాలాధరణ సమయం వచ్చేస్తోంది. ముందే కరోనా కాలంలో శబరిమల దర్శనం ఎలా ఉండబోతోందన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో శబరిమలలో...
By సుభాష్ Published on 7 Oct 2020 2:36 PM IST
ఉగ్రకుట్ర: భారీ పేలుడు.. 19 మంది మృతి.. 80 మందికిపైగా గాయాలు
ఉత్తర సిరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మంగళవారం పేలుడు పదార్థాలతో ఉన్న ట్రక్కును పేల్చివేయడంతో 19 మంది మృతి చెందగా, 80 మందికిపైగా గాయపడినట్లు భద్రతా...
By సుభాష్ Published on 7 Oct 2020 2:02 PM IST
రైతులకు కేసీఆర్ మరో శుభవార్త
రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కరోనా వైరస్ ఇంకా పూర్తిగా...
By సుభాష్ Published on 7 Oct 2020 1:20 PM IST
ఈ ఏడాది చివరి వరకు కరోనా వ్యాక్సిన్: WHO
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వైరస్కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది....
By సుభాష్ Published on 7 Oct 2020 12:40 PM IST
నవంబర్, డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నవంబర్, డిసెంబర్లో నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారధి ప్రకటించారు....
By సుభాష్ Published on 7 Oct 2020 11:57 AM IST
భారత్లో గడిచిన 24 గంటల్లో 72వేల కేసులు
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 11,99,857 కరోనా పరీక్షలు నిర్వహించగా, 72,049 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ...
By సుభాష్ Published on 7 Oct 2020 11:29 AM IST
ముంబై: డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి బెయిల్
డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి బెయిల్ మంజూరైంది. రియాకు బెయిల్ మంజూరు చేసిన ముంబై హైకోర్టు.. రియా సోదరుడు షోవిక్ బెయిల్ పిటిషన్ను...
By సుభాష్ Published on 7 Oct 2020 11:21 AM IST
తమిళనాడు: సీఎం అభ్యర్థిగా పళనిస్వామి
తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు అన్నా డీఎంకే అప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి పార్టీ అధినేత పళనిస్వామిని సీఎం...
By సుభాష్ Published on 7 Oct 2020 10:59 AM IST
గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి: అమెరికా పరిశోధకులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. పరిస్థితులను బట్టి రూపాంతరం చెందుతూ...
By సుభాష్ Published on 7 Oct 2020 10:24 AM IST
తెలంగాణలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,154 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,04,748...
By సుభాష్ Published on 7 Oct 2020 9:38 AM IST
మరణించే వరకు జైల్లోనే.. అత్యాచారం కేసులో సంచలన తీర్పు
ఒక మహిళపై సామూహిక అత్యాచారం కేసులో రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని స్పెషల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. గ్యాంగ్రేప్కు పాల్పడిన దోషులు చనిపోయేంత...
By సుభాష్ Published on 7 Oct 2020 9:21 AM IST