సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    ఏసీబీ ముందు నోరు విప్పని అవినీతి ఏసీపీ
    ఏసీబీ ముందు నోరు విప్పని అవినీతి ఏసీపీ

    ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. నాలుగు రోజుల కస్టడీలో...

    By సుభాష్  Published on 7 Oct 2020 3:38 PM IST


    అయ్యప్ప దర్శనంపై కరోనా ఎఫెక్ట్‌: కేరళ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసిన హైలెవల్‌ కమిటీ
    అయ్యప్ప దర్శనంపై కరోనా ఎఫెక్ట్‌: కేరళ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసిన హైలెవల్‌ కమిటీ

    అయ్యప్పస్వామి మాలాధరణ సమయం వచ్చేస్తోంది. ముందే కరోనా కాలంలో శబరిమల దర్శనం ఎలా ఉండబోతోందన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో శబరిమలలో...

    By సుభాష్  Published on 7 Oct 2020 2:36 PM IST


    ఉగ్రకుట్ర: భారీ పేలుడు.. 19 మంది మృతి.. 80 మందికిపైగా గాయాలు
    ఉగ్రకుట్ర: భారీ పేలుడు.. 19 మంది మృతి.. 80 మందికిపైగా గాయాలు

    ఉత్తర సిరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మంగళవారం పేలుడు పదార్థాలతో ఉన్న ట్రక్కును పేల్చివేయడంతో 19 మంది మృతి చెందగా, 80 మందికిపైగా గాయపడినట్లు భద్రతా...

    By సుభాష్  Published on 7 Oct 2020 2:02 PM IST


    రైతులకు కేసీఆర్‌ మరో శుభవార్త
    రైతులకు కేసీఆర్‌ మరో శుభవార్త

    రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కరోనా వైరస్‌ ఇంకా పూర్తిగా...

    By సుభాష్  Published on 7 Oct 2020 1:20 PM IST


    ఈ ఏడాది చివరి వరకు కరోనా వ్యాక్సిన్‌: WHO
    ఈ ఏడాది చివరి వరకు కరోనా వ్యాక్సిన్‌: WHO

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది....

    By సుభాష్  Published on 7 Oct 2020 12:40 PM IST


    నవంబర్‌, డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు
    నవంబర్‌, డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు

    గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు నవంబర్‌, డిసెంబర్‌లో నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్ధసారధి ప్రకటించారు....

    By సుభాష్  Published on 7 Oct 2020 11:57 AM IST


    భారత్‌లో గడిచిన 24 గంటల్లో 72వేల కేసులు
    భారత్‌లో గడిచిన 24 గంటల్లో 72వేల కేసులు

    దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 11,99,857 కరోనా పరీక్షలు నిర్వహించగా, 72,049 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ...

    By సుభాష్  Published on 7 Oct 2020 11:29 AM IST


    ముంబై: డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తికి బెయిల్‌
    ముంబై: డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తికి బెయిల్‌

    డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తికి బెయిల్‌ మంజూరైంది. రియాకు బెయిల్‌ మంజూరు చేసిన ముంబై హైకోర్టు.. రియా సోదరుడు షోవిక్‌ బెయిల్‌ పిటిషన్‌ను...

    By సుభాష్  Published on 7 Oct 2020 11:21 AM IST


    తమిళనాడు: సీఎం అభ్యర్థిగా పళనిస్వామి
    తమిళనాడు: సీఎం అభ్యర్థిగా పళనిస్వామి

    తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు అన్నా డీఎంకే అప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి పార్టీ అధినేత పళనిస్వామిని సీఎం...

    By సుభాష్  Published on 7 Oct 2020 10:59 AM IST


    గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి: అమెరికా పరిశోధకులు
    గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి: అమెరికా పరిశోధకులు

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. పరిస్థితులను బట్టి రూపాంతరం చెందుతూ...

    By సుభాష్  Published on 7 Oct 2020 10:24 AM IST


    తెలంగాణలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు
    తెలంగాణలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

    తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,154 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 8 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,04,748...

    By సుభాష్  Published on 7 Oct 2020 9:38 AM IST


    మరణించే వరకు జైల్లోనే.. అత్యాచారం కేసులో సంచలన తీర్పు
    మరణించే వరకు జైల్లోనే.. అత్యాచారం కేసులో సంచలన తీర్పు

    ఒక మహిళపై సామూహిక అత్యాచారం కేసులో రాజస్థాన్‌ అల్వార్‌ జిల్లాలోని స్పెషల్‌ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన దోషులు చనిపోయేంత...

    By సుభాష్  Published on 7 Oct 2020 9:21 AM IST


    Share it