ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించిన వైఎస్ జగన్
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 19 Jun 2025 6:23 PM IST
వ్యభిచార గృహంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు
సంతోష్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు.
By Medi Samrat Published on 19 Jun 2025 6:07 PM IST
తిరుమల శ్రీవారి భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్
తిరుమలకు వచ్చే భక్తులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త తెలిపింది.
By Medi Samrat Published on 19 Jun 2025 5:45 PM IST
ఆసుపత్రి నుండి సోనియా గాంధీ డిశ్చార్జ్
కడుపు సంబంధిత వ్యాధికి చికిత్స పొందిన తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ గురువారం ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రి నుండి...
By Medi Samrat Published on 19 Jun 2025 4:47 PM IST
ఎయిర్ పోర్టులో రెండు బాంబులు పెట్టామంటూ బెదిరింపులు
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 19 Jun 2025 4:45 PM IST
తిరుమల శ్రీవారికి కానుకగా సమర్పించిన మొబైల్ ఫోన్లు వేలం
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించినవి
By Medi Samrat Published on 19 Jun 2025 4:01 PM IST
అనుమానం రాకుండా.. ప్రియుడి నెంబర్నే అలా సేవ్ చేసుకుంది..!
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో వ్యక్తి ఉన్నాడంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి.
By Medi Samrat Published on 19 Jun 2025 3:38 PM IST
కర్ఫ్యూ లాంటి పరిస్థితులు సృష్టించారు.. ఎందుకు.? : వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిగజారిన లాండ్ ఆర్డర్, పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు పాలన కొనసాగుతోందని వైఎస్ జగన్ విమర్శించారు.
By Medi Samrat Published on 19 Jun 2025 2:59 PM IST
రేపే తొలి టెస్ట్.. పంత్ను ఊరిస్తున్న మూడు 'ధోనీ' రికార్డులు..!
ఇంగ్లండ్-భారత్ ఐదు టెస్టుల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. యువకుడు శుభ్మన్ గిల్ భారత టెస్టు జట్టు పగ్గాలు చేపట్టనుండగా.. వికెట్ కీపర్...
By Medi Samrat Published on 19 Jun 2025 2:15 PM IST
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పిల్.. మాజీ ఎంపీకి హైకోర్టు షాక్..!
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో మాజీ ఎంపీ హర్షకుమార్కు హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.
By Medi Samrat Published on 19 Jun 2025 11:45 AM IST
కేంద్రంలో పలుకుబడి ఉందని ప్రాజెక్టులు పూర్తవుతాయనుకుంటే మీ భ్రమ : సీఎం రేవంత్
ఏ అంశం వచ్చినా.. ఏ విషయం ప్రస్తావనకు వచ్చినా బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 18 Jun 2025 9:44 PM IST
డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని భారీ మోసం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 2BHK ఫ్లాట్లను కేటాయిస్తామంటూ డబ్బు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడిన ఆరోపణలపై రియల్ ఎస్టేట్ బ్రోకర్ సహా నలుగురిని...
By Medi Samrat Published on 18 Jun 2025 9:15 PM IST