తెలంగాణ గొర్రెల కుంభకోణం: అలా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు
ఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి చోటుచేసుకుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 1 Jun 2024 10:22 AM IST
400 మిలియన్ల క్రియాశీల యూజర్స్ను అధిగమించిన ట్రూకాలర్
కాంటాక్ట్స్ ను ధృవీకరించుటకు మరియు అవాంఛనీయ కమ్యూనికేషన్ ను బ్లాక్ చేయుటకు అగ్రగామి గ్లోబల్ వేదిక అయిన ట్రూకాలర్, నెలకు 400 మిలియన్ల యూజర్స్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 30 May 2024 4:45 PM IST
నిజమెంత: పశ్చిమ బెంగాల్ లో భద్రతా బలగాలపై ప్రజలు దాడులకు తెగబడ్డారా?
లోక్సభ ఎన్నికల్లో ఆరో దశ పోలింగ్ మే 25న ముగిసింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 30 May 2024 9:15 AM IST
దేశంలోనే తొలిసారి పోలియో బాధితుడికి కామినేని ఆస్పత్రిలో గుండెమార్పిడి
భారతదేశలోనే తొలిసారిగా ఒక పోలియో బాధితుడికి ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా గుండెమార్పిడి శస్త్రచికిత్స చేశారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 May 2024 8:45 PM IST
సాంప్రదాయ వంట పాత్రల కోసం గోల్డ్ డ్రాప్ గైడ్: తెలంగాణ యొక్క కలినరీ భాండాగారం
విభిన్న రుచులు, సువాసనల సమ్మేళనం , తెలంగాణ వంటకాలు. విభిన్నమైన పదార్థాలకు మించి సాంప్రదాయ పాత్రల యొక్క రహస్య ప్రపంచమూ ఇక్కడ ఉంది,
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 May 2024 5:15 PM IST
నిజమెంత: ప్రధాని మోదీ రాకతో ఆ ప్రాంతమంతా మోదీ నామస్మరణతో దద్ధరిల్లిన వీడియో పంజాబ్ కు చెందినదా?
దేశంలోని అనేక ప్రాంతాల్లో 2024 లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో.. ప్రస్తుతం పంజాబ్ మీద అందరి దృష్టి ఉంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 May 2024 9:54 AM IST
మాజీ DCP రాధాకిషన్ రావు ఒప్పేసుకున్నారు.. కాల్స్ ట్యాప్ చేసాం.. స్పై కెమెరాలను అమర్చాం
హైదరాబాద్ టాస్క్ఫోర్స్లో భాగమైన మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాధాకిషన్రావు.. పలువురు రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని రహస్య ఫోన్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 May 2024 11:12 AM IST
Hyderabad: అక్రమంగా ఇన్సులిన్ అమ్మకాలు.. ఆరు ఫార్మసీల లైసెన్స్లు 30 రోజుల పాటు రద్దు
కొనుగోలు బిల్లులు లేకుండా అక్రమంగా ఇన్సులిన్ ఇంజెక్షన్లు కొనుగోలు చేసిన ఆరుగురు మెడికల్ హోల్సేల్ వ్యాపారుల లైసెన్సులను డీసీఏ 30 రోజుల పాటు సస్పెండ్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 27 May 2024 7:30 PM IST
భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 55 5జి ని విడుదల చేసిన శాంసంగ్
భారతదేశంలోని అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్,నేడు తమ అత్యున్నత ప్రీమియం గెలాక్సీ ఎఫ్ సిరీస్ స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎఫ్ 55 5జి జిని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 27 May 2024 5:15 PM IST
నిజమెంత: తెలంగాణలోని నాగర్ కర్నూల్ రోడ్లపై పులులు తిరుగుతున్నాయనే వాదనలో నిజమెంత?
తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలో పులులు కనిపించాయనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 27 May 2024 11:01 AM IST
Hyderabad: గ్లోబల్ స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు.. 713 స్మార్ట్ఫోన్లు స్వాధీనం.. పోలీసుల అదుపులో 31 మంది
స్మార్ట్ఫోన్లను దొంగిలించి అక్రమ రవాణా చేస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టును కమిషనర్ టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు రట్టు చేశారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 May 2024 4:11 PM IST
నిజమెంత: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేశాడా?
'ఓటమి భయంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని పగలగొట్టారనే వీడియో వైరల్ అవుతోంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 May 2024 9:00 PM IST












