కాలుష్య రహిత నగరంగా గ్రేటర్ హైదరాబాద్.. తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ చర్యలు
గ్రేటర్ హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం...
By అంజి Published on 31 Dec 2025 11:25 AM IST
మద్యం తాగి వాహనాలతో రోడ్డుపైకి వస్తే వొదలం: సీపీ సజ్జనార్
న్యూ ఇయర్ సందర్బంగా మద్యం తాగి వాహనాలలో రోడ్లపై వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని నగర సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
By అంజి Published on 31 Dec 2025 10:53 AM IST
దారుణం.. 13 ఏళ్ల బాలికపై యువకుడు అత్యాచారం
ఉత్తరప్రదేశ్లోని అమేథీలో దారుణం జరిగింది. ఇక్కడి ఫుర్సత్గంజ్ ప్రాంతంలో 13 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం జరిగిందని పోలీసులు బుధవారం తెలిపారు.
By అంజి Published on 31 Dec 2025 10:32 AM IST
Andhra Pradesh: జనవరి 2 నుంచి పట్టాదారు పుస్తకాల పంపిణీ
రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు 21.80 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు.
By అంజి Published on 31 Dec 2025 10:10 AM IST
రోడ్డు పక్కన తీవ్ర రక్తస్రావంతో 9వ తరగతి బాలిక
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో క్రిస్మస్ సందర్భంగా ఓ బాలిక తన ఫ్రెండ్స్తో కలిసి విహారయాత్ర వెళ్లింది. అయితే ఈ విహార యాత్ర...
By అంజి Published on 31 Dec 2025 9:50 AM IST
మేఘాలయ సరిహద్దు మీదుగా.. భారత్లోకి ఉస్మాన్ హాది హత్య కేసు నిందితులు: ఢాకా పోలీసులు
బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది హత్యలో ఇద్దరు ప్రధాన అనుమానితులు దేశంలోని మైమెన్సింగ్ నగరంలోని హలుఘాట్ సరిహద్దు...
By అంజి Published on 28 Dec 2025 1:45 PM IST
శుభవార్త.. స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పెంపు!
పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు గడువు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా...
By అంజి Published on 28 Dec 2025 1:05 PM IST
తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఒకే రోజు ఏడుగురు మృతి
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఆదివారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మరణించారని...
By అంజి Published on 28 Dec 2025 12:23 PM IST
Vizianagaram: చెట్టును ఢీకొన్న మినీ వ్యాన్.. ఇద్దరు మృతి
విజయనగరం జిల్లా గజపతినగరంలో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో మినీ వ్యాన్ అదుపు తప్పి చెట్టును...
By అంజి Published on 28 Dec 2025 11:58 AM IST
గాడిద పాలకు ఎందుకంతా ప్రాధాన్యత!
పూర్వం నుంచి గాడిద పాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా పసి పిల్లలకు తాగించడం వలన దగ్గు, దమ్ము, జలుబు వంటి...
By అంజి Published on 28 Dec 2025 11:36 AM IST
శబరిమల ఆదాయం రూ.332 కోట్లు.. అయ్యప్పను దర్శించుకున్న 30 లక్షలకుపైగా భక్తులు
మండల పూజా సీజన్లో ఇప్పటివరకు 30.56 లక్షలకు పైగా భక్తులు ప్రఖ్యాత శబరిమల సందర్శించారని, మొత్తం ఆదాయం రూ.332.77 కోట్లని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు...
By అంజి Published on 28 Dec 2025 10:51 AM IST
Warning: 'మా డాడీ ఎవరో తెలుసా' అని చెప్పొద్దు.. సజ్జనార్ మాస్ వార్నింగ్
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారు పలుకుబడిని ఉపయోగించాలని ప్రయత్నించవద్దని నగర సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
By అంజి Published on 28 Dec 2025 10:01 AM IST












