పీఎన్బీ రుణ మోసం కేసు.. బెల్జియంలో మెహుల్ చోక్సీ అరెస్టు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రుణ మోసం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం అధికారులు అరెస్టు చేసినట్లు వర్గాలు ధృవీకరించాయి.
By అంజి Published on 14 April 2025 8:08 AM IST
అనకాపల్లి జిల్లాలో భారీ పేలుడు.. 300 మీటర్ల దూరంలో శిథిలాలు.. ముక్కలైన శరీరాలు
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన పేలుడు భయానకంగా ఉంది.
By అంజి Published on 14 April 2025 8:00 AM IST
త్వరలో రైతులకు 'భూదార్' కార్డులు.. మంత్రి కీలక ప్రకటన
తెలంగాణలో భూ వివాదాలను నివారించడానికి యాజమాన్య వివరాలను అందించే ఆధార్ కార్డుల మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ `భూధార్` కార్డులను...
By అంజి Published on 14 April 2025 7:22 AM IST
Andhrapradesh: ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణశాఖ
ఆంధ్రప్రదేశ్లో ఇవాళ భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయి. ఓ వైపు ఎండల తీవ్రత.. మరోవైపు అకాల వర్షాలు కురవనున్నాయి.
By అంజి Published on 14 April 2025 7:06 AM IST
భర్త పైశాచికం.. కూతురికి జన్మనిచ్చిందని.. భార్యపై స్కూడ్రైవర్, సుత్తితో దాడి
ఆడపిల్లకు జన్మనిచ్చిందని ఒక మహిళపై ఆమె భర్త దారుణంగా దాడి చేశాడు.
By అంజి Published on 14 April 2025 6:50 AM IST
ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం, హత్య.. నిందితుడి ఎన్కౌంటర్
కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
By అంజి Published on 14 April 2025 6:34 AM IST
Telangana: నేటి నుంచే అమల్లోకి 'భూ భారతి'
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 'భూ భారతి' చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆ పోర్టల్ను ప్రారంభించనున్నారు.
By అంజి Published on 14 April 2025 6:22 AM IST
Hyderabad: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నగరంలో భారీ నిరసనలు
వక్ఫ్ సవరణ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధం మరియు ముస్లిం సమాజం పట్ల వివక్షతతో కూడుకున్నదిగా అభివర్ణిస్తూ, ఏప్రిల్ 13, ఆదివారం నాడు వేలాది మంది హైదరాబాద్...
By అంజి Published on 13 April 2025 9:15 PM IST
హైదరాబాద్లో విషాదం.. బంతి తీసేందుకు వెళ్లి..
హైదరాబాద్ సురారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది.
By అంజి Published on 13 April 2025 8:30 PM IST
IPL-2025: ఆర్సీబీ సూపర్ విక్టరీ.. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
టీ20ల్లో 100 అర్ధ సెంచరీల మైలురాయిని చేరుకున్న తొలి భారతీయుడిగా, రెండవ క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
By అంజి Published on 13 April 2025 7:45 PM IST
'నేను చెప్తా.. మీరు జైశ్రీరామ్ అనండి'.. విద్యార్థులను కోరిన గవర్నర్.. చెలరేగిన వివాదం
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మధురైలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ విద్యార్థులు జై శ్రీరామ్ అని జపించాలని కోరడంపై వివాదం...
By అంజి Published on 13 April 2025 7:00 PM IST
వక్ఫ్ చట్టం వల్ల జరిగే పరిణామాలపై వీడియోలో చర్చ.. ఇద్దరు అరెస్టు
బెంగళూరు పోలీసులు వక్ఫ్ సవరణ చట్టం, ముస్లిం సమాజంపై దాని పరిణామాలను చర్చించే వీడియో క్లిప్తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
By అంజి Published on 13 April 2025 6:17 PM IST