నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Body of 35-year-old woman, parked autorickshaw, Bengaluru, Crime
    బెంగళూరులో కలకలం.. ఆగి ఉన్న ఆటోరిక్షాలో మహిళ మృతదేహం

    బెంగళూరులోని తిలక్ నగర్ ప్రాంతంలో శనివారం ఆగి ఉన్న ఆటోరిక్షాలో 35 ఏళ్ల మహిళ మృతి చెంది కనిపించడం కలకలం రేపింది. దీనిని హత్య కేసుగా పోలీసులు...

    By అంజి  Published on 26 Oct 2025 7:00 AM IST


    Telangana, Inter Exams, Students
    Telangana: ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు

    తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (IPE) 2026 ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు జరుగుతాయి, ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారంలో...

    By అంజి  Published on 26 Oct 2025 6:52 AM IST


    5 children, test HIV-positive, blood transfusion, Jharkhand hospital
    జార్ఖండ్‌ ఆస్పత్రిలో దారుణం.. రక్తమార్పిడితో ఐదుగురు పిల్లలకు హెచ్‌ఐవీ పాజిటివ్‌

    జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో వైద్య నిర్లక్ష్యంపై దిగ్భ్రాంతికరమైన కేసు బయటపడింది. చైబాసాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త మార్పిడి తర్వాత..

    By అంజి  Published on 26 Oct 2025 6:42 AM IST


    Typhoon , APnews, Holiday, schools, Heavy rains, districts
    ఏపీకి తుపాన్‌ ఎఫెక్ట్‌.. స్కూళ్లకు సెలవు.. నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు

    మొంథా తుఫాన్‌ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

    By అంజి  Published on 26 Oct 2025 6:32 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    వార ఫలాలు: తేది 26-10-2025 నుంచి 01- 11-2025 వరకు

    చేపట్టిన కార్యక్రమాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదాలు పెరుగుతాయి. కీలక సమయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన...

    By జ్యోత్స్న  Published on 26 Oct 2025 6:19 AM IST


    Shreyas Iyer, hip injury, hospital, Sydney
    ఆసుపత్రికి శ్రేయస్ అయ్యర్

    టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో..

    By అంజి  Published on 25 Oct 2025 9:20 PM IST


    Water supply disruption, Hyderabad, HMDA
    Hyderabad: నగరంలో 2 రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం

    హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ప్యారడైజ్ జంక్షన్ నుండి డైరీ ఫామ్ రోడ్ (NH–44) వరకు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా..

    By అంజి  Published on 25 Oct 2025 8:40 PM IST


    Womens World Cup, India, Australia, Navi Mumbai, semi final
    భారత్ సెమీస్ ప్రత్యర్థి ఆ జట్టే!!

    మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి తేలిపోయింది.

    By అంజి  Published on 25 Oct 2025 7:59 PM IST


    Techie, riding pillion, crushed by truck, bike skid, Bengaluru
    విషాదం.. బెంగళూరులో గుంతల రోడ్డుకు మరో ప్రాణం బలి.. ట్రక్కు ఢీ కొని మహిళా టెక్కీ మృతి

    బెంగళూరు గ్రామీణ జిల్లాలోని మదనాయకనహళ్లి-హుస్కూర్ రోడ్డులోని APMC సమీపంలో శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో గుంతను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా

    By అంజి  Published on 25 Oct 2025 7:24 PM IST


    Cyclone Montha effect, holidays, schools,Chandrababu, collectors
    తుఫాన్‌ ఎఫెక్ట్‌: 'అవసరమైతే స్కూళ్లకు సెలవులు ఇవ్వండి'.. కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశం

    మొంథా తుపాను దూసుకొస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

    By అంజి  Published on 25 Oct 2025 6:40 PM IST


    thief, attack, Hyderabad, Southeast DCP Chaitanya, Crime
    Hyderabad: డీసీపీపై దాడికి యత్నం.. కాల్పులు

    హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో కాల్పుల కలకలం రేగింది. విక్టోరియా గ్రౌండ్‌లో సౌత్‌ ఈస్ట్‌ డీసీపీ చైతన్యపై దొంగలు కత్తితో దాడి చేసేందుకు యత్నించారు.

    By అంజి  Published on 25 Oct 2025 5:59 PM IST


    Hyderabad, CBI court, former senior bank official,bank fraud case
    Hyderabad: రూ. 4.9 కోట్ల మోసం కేసు.. మాజీ బ్యాంక్ మేనేజర్, మరో ఆరుగురికి జైలు శిక్ష

    రూ.4.9 కోట్ల బ్యాంకు మోసం కేసులో మాజీ సీనియర్ బ్యాంకు అధికారితో సహా ఏడుగురిని హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం దోషులుగా నిర్ధారించింది.

    By అంజి  Published on 25 Oct 2025 5:34 PM IST


    Share it