ప్రముఖ నటుడు రోబో శంకర్ కన్నుమూత
ప్రముఖ తమిళ నటుడు, హాస్యనటుడు రోబో శంకర్ గురువారం (సెప్టెంబర్ 18, 2025) చెన్నైలో 46 సంవత్సరాల వయసులో మరణించారు.
By అంజి Published on 19 Sept 2025 6:54 AM IST
విషాదం.. అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి
తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి తన రూమ్మేట్తో జరిగిన గొడవ తర్వాత.. అమెరికాలో పోలీసులు అతడిని కాల్చి చంపారని అతని కుటుంబ...
By అంజి Published on 19 Sept 2025 6:39 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు.. ఇంటాబయటా సమస్యలు
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయటా సమస్యలు బాధిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.
By జ్యోత్స్న Published on 19 Sept 2025 6:20 AM IST
రోజూ ఎన్నిసార్లు, ఎంత సేపు బ్రష్ చేయాలంటే?
మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాలు, పానీయాల ప్రభావం వల్ల నోటిలో బ్యాక్టీరియా, ఫంగస్లు, ఇతర వైరస్లు వృద్ధి చెందేందుకు..
By అంజి Published on 17 Sept 2025 1:30 PM IST
అక్రమాస్తుల కేసు: ఏడీఈ అంబేద్కర్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ADE) అంబేద్కర్ను ..
By అంజి Published on 17 Sept 2025 12:28 PM IST
14 ఏళ్ల బాలికపై ఆరుగురు గ్యాంగ్రేప్.. మత్తుమందు ఇచ్చి..
బీహార్లోని ఖగారియాలో 14 ఏళ్ల బాలికపై ఆరుగురు వ్యక్తులు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేశారు.
By అంజి Published on 17 Sept 2025 11:32 AM IST
పెట్రోలియం జెల్లీతో ఎన్నో లాభాలు
పెట్రోలియం జెల్లీ సాధారణంగా శీతాకాలంలో కాళ్లు, చేతులు పగలకుండా రాసుకుంటారు. కానీ దీంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి.
By అంజి Published on 17 Sept 2025 10:54 AM IST
ఐటీఆర్ ఫైలింగ్ గడువును మరింత పొడిగిస్తారా?
ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ నిరంతర సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నందున, చాలా మంది పన్ను చెల్లింపుదారులు ...
By అంజి Published on 17 Sept 2025 9:40 AM IST
ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చే వరకు టీడీపీ పోరాడుతుంది: సీఎం చంద్రబాబు
టీడీపీని స్థాపించిన ఎన్టీ రామారావుకు భారతరత్న (మరణానంతరం) ఇచ్చే వరకు తమ పార్టీ పోరాడుతుందని..
By అంజి Published on 17 Sept 2025 9:28 AM IST
తెలంగాణలో కోటి దాటిన రేషన్ కార్డుల సంఖ్య
తెలంగాణలో రేషన్ (ఆహార భద్రత) కార్డుల సంఖ్య ఒక కోటి దాటింది. ఈ నెలలో రేషన్ కార్డుల సంఖ్య 1.01 కోట్లకు చేరుకుంది.
By అంజి Published on 17 Sept 2025 9:10 AM IST
విజయనగరం ఉగ్ర కుట్ర కేసు.. 8 రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
విజయనగరం ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం ఎనిమిది రాష్ట్రాల్లోని 16 ప్రదేశాలపై దాడులు నిర్వహించింది.
By అంజి Published on 17 Sept 2025 8:37 AM IST
ఏపీలో దారుణం.. విద్యార్థి తలపైకొట్టిన టీచర్.. విరిగిన పుర్రె ఎముక
అల్లరి చేస్తోందని విద్యార్థినిని కొట్టడంతో తలకు తీవ్రగాయమైన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగింది.
By అంజి Published on 17 Sept 2025 8:27 AM IST












