నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    AP government, Dwakra loan plan, DWCRA women
    డ్వాక్రా మహిళలకు శుభవార్త

    డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. డ్వాక్రా మహిళలకు పెద్దఎత్తున రుణాలు ఇవ్వడంతో పాటు వాటి ద్వారా వారు ఆర్థికంగా స్వావలంబన...

    By అంజి  Published on 28 April 2025 11:14 AM IST


    Hero Vijay Deverakonda, Retro pre release event, Aurangzeb
    ఔరంగజేబును చెంపదెబ్బ కొట్టాలని ఉంది: విజయ్ దేవరకొండ

    సూర్య-పూజ హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన 'రెట్రో' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    By అంజి  Published on 28 April 2025 10:58 AM IST


    AP government, ration card holders, e KYC, APnews
    Andhrapradesh: రేషన్‌కార్డుదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఇంకా 4 రోజులే టైమ్‌

    రాష్ట్రంలోని రేషన్‌కార్డుదారులు ఈ నెల 30 లోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీనికి ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది.

    By అంజి  Published on 28 April 2025 10:00 AM IST


    PM Modi, Amaravati Capital, APnews
    ఏపీ రాజధాని నిర్మాణాన్ని పునఃప్రారంభించనున్న ప్రధాని మోదీ

    మే 2న ప్రధాని నరేంద్ర మోడీ చే నిర్వహించబడే అమరావతి రాజధాని పునఃప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...

    By అంజి  Published on 28 April 2025 9:12 AM IST


    Telangana government, police posts, Police Department
    తెలంగాణలో త్వరలో 12 వేల పోలీస్‌ ఉద్యోగాల భర్తీ?

    రాష్ట్రంలో త్వరలో పోలీస్‌ శాఖలో భారీగా నియామకాలు జరగనున్నాయి. పోలీస్‌ శాఖలో నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది.

    By అంజి  Published on 28 April 2025 8:47 AM IST


    Pakistan, India, Asaduddin Owaisi, Hyderabad
    భారత్‌ కంటే పాక్‌ అరగంట కాదు.. అర్ధ శతాబ్దం వెనుకబడి ఉంది: ఓవైసీ

    పాకిస్తాన్ భారతదేశం కంటే అర్ధ శతాబ్దం వెనుకబడి ఉందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

    By అంజి  Published on 28 April 2025 8:02 AM IST


    Odisha, Woman gang-raped, stabbed, auto driver, Crime
    దారుణం.. యువతిపై ఐదుగురు గ్యాంగ్‌ రేప్‌.. బాధితురాలిని కత్తితో పొడిచిన ఆటో డ్రైవర్

    ఒడిశాలో దారుణ ఘటన జరిగింది. ఓ యువతిపై ఆటోడ్రైవర్‌ సహా ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

    By అంజి  Published on 28 April 2025 7:39 AM IST


    Tourists , Pahalgam, terror strike, Jammu Kashmir
    ఉగ్రదాడి జరిగిన 6 రోజులకే.. పహల్గామ్‌ బాట పట్టిన పర్యాటకులు

    26 మంది ప్రాణాలను బలిగొన్న విధ్వంసకర ఉగ్రవాద దాడి తర్వాత.. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రశాంతమైన లోయ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది.

    By అంజి  Published on 28 April 2025 7:19 AM IST


    CM Revanth, Bhu Bharati Tribunals, Land Issues, Telangana
    'భూ సమస్యలకు.. భూ భారతి ట్రిబ్యునళ్లు'.. సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం

    తెలంగాణలో భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి భూ భారతి ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

    By అంజి  Published on 28 April 2025 6:55 AM IST


    Telangana government,   10th class, 10th class results, students
    Telangana: టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌

    టెన్త్‌ ఫలితాలకు మోక్షం లభించనుంది. ఇప్పటి వరకు మెమోలపై గ్రేడ్లు, సీజీపీఏ రూపంలో ఇవ్వగా ఇకపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్ల రూపంలో ఇవ్వనున్నట్టు...

    By అంజి  Published on 28 April 2025 6:43 AM IST


    miscarriage, Health Tips, Life style
    తరచూ మిస్‌ క్యారేజ్‌ అవుతోందా?

    మిస్‌ క్యారేజ్‌ ఎక్కువగా మొదటి 3 నెలల్లో జరగడం సర్వసాధారణం. ఇలా గర్భం కోల్పోవడం శారీరకంగా, మానసికంగా బాధాకరమైన విషయం.

    By అంజి  Published on 27 April 2025 1:18 PM IST


    Students, namaz, NCC camp, Chhattisgarh, teachers
    విద్యార్థులతో బలవంతంగా నమాజ్.. ఏడుగురు ఉపాధ్యాయులపై కేసు నమోదు

    ఛత్తీస్‌ఘర్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఎన్‌సిసి శిబిరం సందర్భంగా గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులను నమాజ్ చేయమని బలవంతం...

    By అంజి  Published on 27 April 2025 12:22 PM IST


    Share it