వివాహేతర సంబంధం.. మహిళ సూసైడ్.. ప్రియుడు ఆత్మహత్యాయత్నం
వివాహేతర సంబంధం కారణంగా ఒకరు సూసైడ్ చేసుకోగా, మరొకరు సూసైడ్కు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన జోగులాంబ గద్వాల్ జిల్లాలో చోటు...
By అంజి Published on 29 May 2025 7:17 AM IST
మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్లో జూన్ 6 నుంచి జులై 6 వరకు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.
By అంజి Published on 29 May 2025 7:01 AM IST
కిశోర బాలికలకు గుడ్న్యూస్.. నేడు ఇందిరమ్మ అమృతం పథకం అమలు
కౌమార బాలికల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి పౌష్ఠికాహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేడు 'ఇందిరమ్మ అమృతం' పథకాన్ని...
By అంజి Published on 29 May 2025 6:37 AM IST
ఆర్టీసీలో 3,036 పోస్టులు.. భర్తీపై సజ్జనార్ కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో 3,036 పోస్టులకు ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన నియామక ప్రక్రియ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతోందని...
By అంజి Published on 28 May 2025 1:15 PM IST
అన్నా యునివర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. నిందితుడిని దోషిగా తేల్చిన కోర్టు
అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసులో నిందితుడిని దోషిగా బుధవారం నాడు మహిళా కోర్టు ప్రకటించింది. జ్ఞానశేఖరన్పై ఉన్న అన్ని అభియోగాలు రుజువయ్యాయని...
By అంజి Published on 28 May 2025 11:45 AM IST
Hyderabad: పెళ్లి పేరుతో మహిళను మోసం చేసిన ఎన్నారై అరెస్ట్
పెళ్లి చేసుకుంటానని మోసపూరిత హామీ ఇచ్చి విదేశాలకు పారిపోయి, మహిళను మోసం చేసిన కేసులో హైదరాబాద్ విమానాశ్రయంలో ఒక ఎన్నారైని పోలీసులు ఇటీవల అరెస్టు...
By అంజి Published on 28 May 2025 10:33 AM IST
21 మంది న్యాయమూర్తుల బదిలీలకు సుప్రీం సిఫార్సు
దేశంలోని వివిధ హైకోర్టులలో 21 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
By అంజి Published on 28 May 2025 10:06 AM IST
19 ఏళ్ల తర్వాత కారుణ్య నియామకం
కారుణ్య నియామకం కోసం గత 19 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఓ మహిళ కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చారు.
By అంజి Published on 28 May 2025 9:39 AM IST
'సుంకిశాల పనులు వేగవంతం చేయండి'.. నిర్మాణ సంస్థకు జలమండలి ఆదేశం
సుంకిశాల ఇంటెక్ వెల్ పనులను 2026 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి మేఘ...
By అంజి Published on 28 May 2025 8:55 AM IST
Hanamkonda: భూ వివాదం విషయంలో పోలీసుల అత్యుత్సాహం.. ఏకంగా ఇంట్లోకి చొరబడి..
భూ సంబంధిత వివాదాలు, పైసల పంచాయతీలు ఇక్కడ పరిష్కరించబడవు.. కోర్టుల్లో పరిష్కరించుకోవాలి అని చెబుతూనే భూ వివాదాల్లో కొందరు పోలీసులు అత్యుత్సాహం...
By అంజి Published on 28 May 2025 8:45 AM IST
మరో విషాదం.. గోదావరి నదిలో మునిగిపోయిన ముగ్గురు బాలురు
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని గోదావరి నదిలో మంగళవారం ముగ్గురు బాలురు మునిగి చనిపోయారు.
By అంజి Published on 28 May 2025 7:42 AM IST
మహానాడులో టీడీపీకి రారాజుగా నారా లోకేష్కు పట్టాభిషేకం చేస్తారా?
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మంగళవారం తన మూడు రోజుల వార్షిక సమ్మేళనం 'మహానాడు'ను ప్రారంభించగానే, అందరి దృష్టి పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్...
By అంజి Published on 28 May 2025 7:31 AM IST












