ప్రకృతి కన్నెర్ర.. విరిగిపడ్డ కొండ చరియలు.. తుడిచిపెట్టుకుపోయిన గ్రామం.. 1000 మంది మృతి
పశ్చిమ సూడాన్లోని మర్రా పర్వత ప్రాంతంలో ఘోర ప్రకృతి విపత్తు సంభవించింది. కొండచరియలు విరిగిపడటంతో ఓ గ్రామం పూర్తిగా ధ్వంసం అయింది.
By అంజి Published on 2 Sept 2025 7:02 AM IST
ఆ కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం: సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ వరదలతో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయించారు.
By అంజి Published on 2 Sept 2025 6:53 AM IST
Video: హైదరాబాద్లో బీభత్సం.. ఫ్యాషన్ సిటీ మాల్లోకి దూసుకెళ్లిన కారు
హైదరాబాద్ నగరంలో కారు బీభత్సం సృష్టించింది. పేట్ బషీరాబాద్లోని కుత్బుల్లాపూర్ వద్ద సోమవారం వేగంగా వచ్చిన కారు ఫ్యాషన్
By అంజి Published on 1 Sept 2025 2:47 PM IST
Telangana: డ్యూటీ టైమ్లో.. ఆర్టీసీ డ్రైవర్లు ఫోన్లు వాడటంపై నిషేధం!
బస్సు ప్రమాదాలను నివారించేందుకు డ్రైవర్లు విధుల్లో ఫోన్ వాడకుండా నిషేధం విధించాలని ఆర్టీసీ నిర్ణయించింది.
By అంజి Published on 1 Sept 2025 12:08 PM IST
యూపీఐ వాడుతున్నారా? ఈ విషయం మీకు తెలుసా?
పేమెంట్లు చేయడానికి మీరు యూపీఐని ఉపయోగిస్తున్నారా? అయితే దీని వల్ల మీ ఖర్చులు మీ ఊహకు మించి పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
By అంజి Published on 1 Sept 2025 11:13 AM IST
ఒకే ఫ్రేమ్లో మోదీ, పుతిన్, జిన్పింగ్.. యూఎస్కు బిగ్ వార్నింగ్.. సెక్యూరిటీ గార్డ్లా పాక్ పీఎం!
చైనాలోని టియాన్జిన్ వేదికగా జరుగుతున్న ఎస్సీవో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో కలవడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు
By అంజి Published on 1 Sept 2025 10:24 AM IST
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అడ్డాకుల మండలం కాటవరం స్టేజీ సమీపంలోని..
By అంజి Published on 1 Sept 2025 9:45 AM IST
పీజీ హాస్టల్లో యువతిపై దొంగ లైంగిక దాడి.. ఆపై నగదు దోచుకుని.. సీసీ కెమెరాలో రికార్డ్
బెంగళూరులోని సుద్దగుంటెపాల్య పోలీస్ స్టేషన్ పరిధిలోని పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహంలో శుక్రవారం ఒక మహిళపై ఒక చొరబాటుదారుడు లైంగిక వేధింపులకు...
By అంజి Published on 1 Sept 2025 9:26 AM IST
Andhrapradesh: దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ.. నోటీసులతో సంబంధం లేకుండానే!
నోటీసులతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెలలో దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్...
By అంజి Published on 1 Sept 2025 9:01 AM IST
యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారం.. ఉద్యోగం ఇప్పిస్తామని ప్రలోభపెట్టి..
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఒక యువతిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను...
By అంజి Published on 1 Sept 2025 8:12 AM IST
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు నిర్ణయం.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం – జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్ నివేదికపై..
By అంజి Published on 1 Sept 2025 7:36 AM IST
గుడ్న్యూస్.. కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింపు
దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించినట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి.
By అంజి Published on 1 Sept 2025 7:19 AM IST












