బలూచిస్తాన్లో పొలిటికల్ ర్యాలీలో ఆత్మాహుతి బాంబు దాడి.. 14 మంది మృతి
మంగళవారం నైరుతి పాకిస్తాన్లో జరిగిన ఒక రాజకీయ ర్యాలీపై ఆత్మాహుతి దాడి జరిగింది, ఈ దాడిలో 14 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు.
By అంజి Published on 3 Sept 2025 6:27 AM IST
25 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్ల రుణాలు మాఫీ: సీఎం రేవంత్
దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రాణహిత - చేవెళ్ల, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను పూర్తి...
By అంజి Published on 3 Sept 2025 6:15 AM IST
తప్పిపోయిన భర్తను ఇన్స్టా రీల్లో ఆమెతో చూసిన భార్య.. చివరికి ఏమైందంటే?
ఉత్తరప్రదేశ్లో దాదాపు ఏడు సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన ఒక వ్యక్తిని అతని భార్య మరొక మహిళతో ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసిన తర్వాత.. వారిని పోలీసులు...
By అంజి Published on 2 Sept 2025 1:22 PM IST
అత్యాచారం కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే.. పోలీసులపై కాల్పులు జరిపి పరార్
అత్యాచారం, మోసం ఆరోపణలపై అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభ్యుడు హర్మీత్ సింగ్ ధిల్లాన్ పఠాన్మజ్రా మంగళవారం..
By అంజి Published on 2 Sept 2025 12:16 PM IST
రోజూ మటన్ లెగ్ సూప్ తాగితే.. నిజంగానే ఎముకలు అతుక్కుంటాయా?.. చర్మం యవ్వనంగా మారుతుందా?
ఏదైనా ప్రమాదం వల్ల శరీరంలోని ఎముకలు విరిగితే ఇంట్లో పెద్దవారు మేక ఎముకలతో చేసిన సూప్ తాగమని సూచిస్తుంటారు.
By అంజి Published on 2 Sept 2025 11:29 AM IST
పెరుగుతున్న వైరల్ జ్వరాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
వర్షాకాలం, మారిన వాతావరణం పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫీవర్ల కేసులు విపరీతంగా పెరిగాయి.
By అంజి Published on 2 Sept 2025 10:19 AM IST
అధికారుల్లో అలసత్వం.. సీఎం రేవంత్ ఆగ్రహం
బహుళ అంతస్తుల భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి అనుమతులు జారీ చేసే విషయంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై తీవ్ర...
By అంజి Published on 2 Sept 2025 9:39 AM IST
35 ఏళ్ల తర్వాత తెరుచుకున్న ఆలయం.. ముఖ్య అతిథులుగా ముస్లింలు
జమ్ము కశ్మీర్ బుద్గాంలోని ఇచ్కూట్లోని శారద భవానీ ఆలయాన్ని 35 సంవత్సరాల తర్వాత కాశ్మీరీ పండితులు తిరిగి తెరిచారు
By అంజి Published on 2 Sept 2025 8:45 AM IST
'అసెంబ్లీలో చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా'.. వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్
రాష్ట్ర అభివృద్ధి, ఇతర అంశాలపై అసెంబ్లీలో చర్చించడానికి, సమాధానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష...
By అంజి Published on 2 Sept 2025 8:00 AM IST
ఏపీలోని మందుబాబులకు గుడ్న్యూస్.. అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు
రాష్ట్రంలో నిన్నటి నుంచి నూతన బార్ పాలసీ అమల్లోకి వచ్చింది. దీంతో ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచే ఉంటాయి.
By అంజి Published on 2 Sept 2025 7:33 AM IST
దారుణం.. మాజీ లివ్ ఇన్ పార్ట్నర్పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు
బెంగళూరులో దారుణం జరిగింది. తనతో విడిపోయిన లివ్ ఇన్ పార్ట్నర్తో గొడవ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించడంతో 35 ఏళ్ల మహిళ మరణించిందని..
By అంజి Published on 2 Sept 2025 7:25 AM IST
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం కారణంగా నేడు, రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
By అంజి Published on 2 Sept 2025 7:17 AM IST












