నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    health benefits, aniseed, Life style
    'రోజూ ఓ స్పూను సోంపు నమలండి'.. ఇది తెలిస్తే అస్సలు వదలరు!

    స్నేహితులతో, బంధు మిత్రులతో కలిసి ఎప్పుడైనా రెస్టారెంట్‌కి వెళ్తే చివరల్లో బిల్లుతో పాటు సోంపు కూడా ఇస్తుంటారు.

    By అంజి  Published on 3 Sept 2025 12:08 PM IST


    Woman body found in silt catch pit , Chennai, Police suspect murder, Crime
    సిల్ట్ క్యాచ్ పిట్‌లో మహిళ మృతదేహం లభ్యం.. హత్యగా అనుమానం

    చెన్నైలోని చూలైమేడులో రోడ్డు పక్కన ఉన్న సిల్ట్ క్యాచ్ పిట్ దగ్గర ఒక మహిళ మృతదేహం కనిపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

    By అంజి  Published on 3 Sept 2025 11:03 AM IST


    bedroom, Lifestyle, Health tips, Mattress, pillow
    డేంజర్‌.. మీ బెడ్‌రూమ్‌లో వీటిని వాడుతున్నారా?

    మీ బెడ్‌రూమ్‌లోని కొన్ని వస్తువులను ఎక్కువ కాలంగా ఉపయోగిస్తున్నారా? ఓ సారి ఆలోచించుకోండి. వాటి వల్ల మన ఆరోగ్యానికి చాలా హాని జరుగుతుందంటున్నారు ఆరోగ్య...

    By అంజి  Published on 3 Sept 2025 10:00 AM IST


    techie, Bengaluru, Snake Bite
    విషాదం.. షూలో దాక్కున్న పాము కాటుకు గురై టెక్కీ మృతి

    41 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన షూలో దాక్కున్న పాము కాటుకు గురై మరణించాడు. బాధితుడిని మంజు ప్రకాష్‌గా గుర్తించారు.

    By అంజి  Published on 3 Sept 2025 9:13 AM IST


    Russia, S-400 missile, India, military power
    భారత్‌కు మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలు.. రష్యాతో చర్చలు

    మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను దిగుమతి చేసుకోవడానికి రష్యాతో భారత్‌ చర్చలు జరుపుతోంది.

    By అంజి  Published on 3 Sept 2025 8:40 AM IST


    CM Revanth Reddy, Indiramma Indlu, Bhadradri, Bendalampadu village
    నేడే ఇందిరమ్మ ఇళ్ల గృహాప్రవేశం.. లబ్ధిదారులకు తాళాలు అందజేయనున్న సీఎం

    సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం బెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ...

    By అంజి  Published on 3 Sept 2025 8:03 AM IST


    AP Government, NTR Bharosa scheme, Minister Dola Sree Bala Veeranjaneya Swamy
    'ఎన్టీఆర్ భరోసా పథకాన్ని ప్రభుత్వం నిలిపివేయదు'.. మంత్రి కీలక వ్యాఖ్యలు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని నిలిపివేయదని, అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి పెన్షన్‌ అందుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి

    By అంజి  Published on 3 Sept 2025 7:47 AM IST


    MLC Kavitha, Telangana, BRS
    నేడు మీడియా ముందుకు ఎమ్మెల్సీ కవిత.. తీవ్ర ఉత్కంఠ

    బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు మీడియాతో మాట్లాడనున్నారు.

    By అంజి  Published on 3 Sept 2025 7:35 AM IST


    minor girl, Karnataka, seven arrested, Crime, Mangaluru
    అడవిలో బాలికపై గ్యాంగ్‌ రేప్‌.. ఆపై వీడియో రికార్డ్‌.. ఏడుగురు అరెస్ట్‌

    మైనర్ కాలేజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం, ఆమె దాడిని చిత్రీకరించి ఆన్‌లైన్‌లో ప్రసారం చేసిన కేసులో..

    By అంజి  Published on 3 Sept 2025 7:17 AM IST


    Telangana Government,   Repairs , heavy rains, floods
    Telangana: వరద బాధిత జిల్లాలకు రూ.200 కోట్లు విడుదల

    భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాలకు తక్షణ సాయం కింద రూ.200 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    By అంజి  Published on 3 Sept 2025 7:05 AM IST


    Wine Shops, Hyderabad, Ganesh Immersion
    మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌.. తెలంగాణలో వైన్స్‌ బంద్‌

    గణేష్ విగ్రహాల తుది నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటల నుండి సెప్టెంబర్ 7 సాయంత్రం 6...

    By అంజి  Published on 3 Sept 2025 6:44 AM IST


    14 killed, suicide bomb attack , political rally, Pakistan, Balochistan
    బలూచిస్తాన్‌లో పొలిటికల్‌ ర్యాలీలో ఆత్మాహుతి బాంబు దాడి.. 14 మంది మృతి

    మంగళవారం నైరుతి పాకిస్తాన్‌లో జరిగిన ఒక రాజకీయ ర్యాలీపై ఆత్మాహుతి దాడి జరిగింది, ఈ దాడిలో 14 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు.

    By అంజి  Published on 3 Sept 2025 6:27 AM IST


    Share it