టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ బిగ్ అప్డేట్
రాష్ట్రంలోని 163 ప్రదేశాలలో అన్ని టిడ్కో గృహ ప్రాజెక్టులు మార్చి 31, 2026 నాటికి పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు.
By అంజి Published on 8 Sept 2025 7:34 AM IST
అమరావతి క్వాంటమ్ మిషన్ కోసం రెండు కమిటీల ఏర్పాటు.. ప్రభుత్వం ఉత్తర్వులు
త్వరలో రాజధాని అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్లో భాగంగా రెండు కమిటీలను ప్రభుత్వం...
By అంజి Published on 8 Sept 2025 6:57 AM IST
మూడో భార్య చేతిలో వ్యక్తి దారుణ హత్య.. డెడ్బాడీని తాళ్లు, చీరలతో కట్టి.. ఆపై..
మధ్యప్రదేశ్లోని ఒక గ్రామంలో 60 ఏళ్ల వృద్ధుడి మృతదేహాన్ని సంచి, దుప్పటిలో చుట్టి బావిలో పడవేయడం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.
By అంజి Published on 8 Sept 2025 6:37 AM IST
నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం.. సీఎం రేవంత్ అభినందనలు
ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు పేరిట ప్రతి ఏటా అందజేసే ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి
By అంజి Published on 8 Sept 2025 6:28 AM IST
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. టస్కర్ వాహనం ఢీకొని పారిశుధ్య కార్మికురాలు మృతి
ఆదివారం ఉదయం నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం సమీపంలో..
By అంజి Published on 7 Sept 2025 1:30 PM IST
Hyderabad: గంగమ్మ ఒడికి చేరుకుంటున్న గణేష్లు.. ఇప్పటి వరకు 2.61 విగ్రహాల నిమజ్జనం
11 రోజుల పాటు జరిగిన వినాయక చవితి ఉత్సవాల ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఇవాళ కూడా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్..
By అంజి Published on 7 Sept 2025 12:25 PM IST
ఉత్తరప్రదేశ్లో ఘోరం.. 11 ఏళ్ల చిన్నారిని తల్లిని చేసిన కామాంధుడు
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం వెలుగు చూసింది. అభం శుభం తెలియని 11 ఏళ్ల చిన్నారిని తల్లిని చేశాడో కామాంధుడు.
By అంజి Published on 7 Sept 2025 11:45 AM IST
నెలకు రెండుసార్లు పీరియడ్ వస్తోందా?
నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక భాగం. సాధారణంగా నెలసరి 28 - 35 రోజుల మధ్యలో వస్తుంది.
By అంజి Published on 7 Sept 2025 11:03 AM IST
తండ్రి చనిపోయాడనుకుని అంత్యక్రియలు.. తర్వాతి రోజు అతడు ఇంటికి రావడంతో..
తప్పిపోయిన 47 ఏళ్ల లేబర్ కాంట్రాక్టర్ కుటుంబం "పొరపాటున" తల తెగిపోయిన మృతదేహాన్ని అతనిదిగా గుర్తించి దహనం చేసింది. షాకింగ్ విషయం ఏంటంటే..
By అంజి Published on 7 Sept 2025 10:03 AM IST
ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. ప్రతిపక్ష అభ్యర్థి సుదర్శన్రెడ్డికి ఎంఐఎం మద్ధతు
రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) మద్దతు ఇస్తుందని...
By అంజి Published on 7 Sept 2025 9:21 AM IST
గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి
భారతదేశంలో గ్రామీణ ఆర్థికాభివృద్ధి కోసం స్థాపించబడిన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs), సాధారణ ప్రజలకు సులభంగా బ్యాంకింగ్ సేవలను అందించడంలో కీలక...
By అంజి Published on 7 Sept 2025 8:48 AM IST
'సంపదను సృష్టించండి, సమాజానికి సేవ చేయండి'.. యువ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు
యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సత్తా చాటాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
By అంజి Published on 7 Sept 2025 8:09 AM IST












