నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    TIDCO houses, APgovt, Minister Narayana, APnews
    టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్‌ బిగ్‌ అప్‌డేట్‌

    రాష్ట్రంలోని 163 ప్రదేశాలలో అన్ని టిడ్కో గృహ ప్రాజెక్టులు మార్చి 31, 2026 నాటికి పూర్తవుతాయని మంత్రి నారాయణ తెలిపారు.

    By అంజి  Published on 8 Sept 2025 7:34 AM IST


    AP government, development, Amaravati Quantum Valley, APnews
    అమరావతి క్వాంటమ్‌ మిషన్‌ కోసం రెండు కమిటీల ఏర్పాటు.. ప్రభుత్వం ఉత్తర్వులు

    త్వరలో రాజధాని అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్‌లో భాగంగా రెండు కమిటీలను ప్రభుత్వం...

    By అంజి  Published on 8 Sept 2025 6:57 AM IST


    Man killed by third wife,  Crime, ex wife, Madhyapradesh
    మూడో భార్య చేతిలో వ్యక్తి దారుణ హత్య.. డెడ్‌బాడీని తాళ్లు, చీరలతో కట్టి.. ఆపై..

    మధ్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో 60 ఏళ్ల వృద్ధుడి మృతదేహాన్ని సంచి, దుప్పటిలో చుట్టి బావిలో పడవేయడం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.

    By అంజి  Published on 8 Sept 2025 6:37 AM IST


    Poet Nellutla Ramadevi, Kaloji Award, CM Revanth, Telangana
    నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం.. సీఎం రేవంత్‌ అభినందనలు

    ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు పేరిట ప్రతి ఏటా అందజేసే ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి

    By అంజి  Published on 8 Sept 2025 6:28 AM IST


    Hyderabad, GHMC sanitation worker, Ganesh immersion procession , Crime
    Hyderabad: గణేష్‌ నిమజ్జనంలో విషాదం.. టస్కర్ వాహనం ఢీకొని పారిశుధ్య కార్మికురాలు మృతి

    ఆదివారం ఉదయం నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం సమీపంలో..

    By అంజి  Published on 7 Sept 2025 1:30 PM IST


    Immersion, Ganesh idols, Hyderabad
    Hyderabad: గంగమ్మ ఒడికి చేరుకుంటున్న గణేష్‌లు.. ఇప్పటి వరకు 2.61 విగ్రహాల నిమజ్జనం

    11 రోజుల పాటు జరిగిన వినాయక చవితి ఉత్సవాల ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఇవాళ కూడా హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌..

    By అంజి  Published on 7 Sept 2025 12:25 PM IST


    UttarPradesh, Crime, Bareilly, Nawabganj Police Station
    ఉత్తరప్రదేశ్‌లో ఘోరం.. 11 ఏళ్ల చిన్నారిని తల్లిని చేసిన కామాంధుడు

    ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. అభం శుభం తెలియని 11 ఏళ్ల చిన్నారిని తల్లిని చేశాడో కామాంధుడు.

    By అంజి  Published on 7 Sept 2025 11:45 AM IST


    periods, Irregular periods,Endometriosis problem
    నెలకు రెండుసార్లు పీరియడ్‌ వస్తోందా?

    నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక భాగం. సాధారణంగా నెలసరి 28 - 35 రోజుల మధ్యలో వస్తుంది.

    By అంజి  Published on 7 Sept 2025 11:03 AM IST


    Gurugram man, murder, cremated, Viral news
    తండ్రి చనిపోయాడనుకుని అంత్యక్రియలు.. తర్వాతి రోజు అతడు ఇంటికి రావడంతో..

    తప్పిపోయిన 47 ఏళ్ల లేబర్ కాంట్రాక్టర్ కుటుంబం "పొరపాటున" తల తెగిపోయిన మృతదేహాన్ని అతనిదిగా గుర్తించి దహనం చేసింది. షాకింగ్‌ విషయం ఏంటంటే..

    By అంజి  Published on 7 Sept 2025 10:03 AM IST


    AIMIM , Justice Sudershan Reddy, Vice President Polls, Asaduddin Owaisi
    ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. ప్రతిపక్ష అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి ఎంఐఎం మద్ధతు

    రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) మద్దతు ఇస్తుందని...

    By అంజి  Published on 7 Sept 2025 9:21 AM IST


    IBPS, RRBs 2025, Job Notification
    గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి

    భారతదేశంలో గ్రామీణ ఆర్థికాభివృద్ధి కోసం స్థాపించబడిన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs), సాధారణ ప్రజలకు సులభంగా బ్యాంకింగ్‌ సేవలను అందించడంలో కీలక...

    By అంజి  Published on 7 Sept 2025 8:48 AM IST


    CM Chandrababu Naidu, Young Entrepreneurs,APnews
    'సంపదను సృష్టించండి, సమాజానికి సేవ చేయండి'.. యువ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు

    యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సత్తా చాటాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

    By అంజి  Published on 7 Sept 2025 8:09 AM IST


    Share it