దూసుకొస్తున్న 'మొంథా'.. ఏపీకి తుఫాను ముప్పు.. తెలంగాణలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. తుపాను ముప్పు పొంచి ఉందని తెలిపింది. 'మొంథా' తుపాను దూసుకొస్తొందని..
By అంజి Published on 25 Oct 2025 3:34 PM IST
Video: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం.. హైదరాబాద్లో ఘటన
కర్నూలులో జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాద ఘటన మరువక ముందే హైదరాబాద్ శివారులో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది.
By అంజి Published on 25 Oct 2025 2:47 PM IST
జిల్లాల నుంచి భారీగా అప్లికేషన్లు.. కానీ వారికి డీసీసీ పదవి రాదు: టీపీసీసీ చీఫ్ మహేష్
సమర్థులను డీసీసీ అధ్యక్షులుగా ఎంపిక చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లాల నుంచి భారీ అప్లికేషన్లు వచ్చాయన్నారు.
By అంజి Published on 25 Oct 2025 2:33 PM IST
ఇండోర్లో దారుణం.. ఇద్దరు ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులు.. వ్యక్తి అరెస్ట్
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్లో పాల్గొంటున్న ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను మధ్యప్రదేశ్లోని ఇండోర్లో..
By అంజి Published on 25 Oct 2025 2:13 PM IST
వైద్యురాలిపై పోలీసులు అత్యాచారం.. 5 నెలలుగా ఆగకుండా.. సూసైడ్ నోట్ కలకలం
మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక మహిళా వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆమె హోటల్ గదిలో మృతి చెంది కనిపించింది.
By అంజి Published on 24 Oct 2025 1:30 PM IST
దారుణం.. ఆరేళ్ల కూతురిపై అత్యాచారం.. గే పార్ట్నర్ జననాంగాలపై కత్తితో పొడిచి చంపేశాడు
ఉత్తరప్రదేశ్లోని అద్దె ఇంట్లో తన ఆరేళ్ల కుమార్తెపై అత్యాచారం చేస్తుండగా, ఒక వ్యక్తి తన గే(స్వలింగ సంపర్కుడు) భాగస్వామిని జననాంగాలపై కత్తితో పొడిచి...
By అంజి Published on 24 Oct 2025 12:35 PM IST
ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం హెచ్చరికలు
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బస్సుల ఫిట్నెస్, ఇతర అంశాల్లో రూల్స్ పాటించకుంటే..
By అంజి Published on 24 Oct 2025 11:47 AM IST
బస్సు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు సమీపంలోని జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు..
By అంజి Published on 24 Oct 2025 11:02 AM IST
Telangana: సన్నాలకు ఈ ప్రమాణాలు ఉంటేనే రూ.500 బోనస్
సన్న ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తోంది. అయితే దీనికి ప్రభుత్వం కొన్ని షరతులు విధించినట్టు తెలుస్తోంది.
By అంజి Published on 24 Oct 2025 10:48 AM IST
ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. 11 మృతదేహాలు వెలికితీత.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మృతదేహాలను బయటకు తీశామని కలెక్టర్ సిరి వెల్లడించారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు కలిపి 41 మంది...
By అంజి Published on 24 Oct 2025 10:02 AM IST
Jubilee Hills bypoll: 60% మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలకు దాఖలు చేసిన నామినేషన్లలో దాదాపు 60% బుధవారం ప్రారంభమై గురువారం తెల్లవారుజాము వరకు సుదీర్ఘ పరిశీలన తర్వాత...
By అంజి Published on 24 Oct 2025 9:30 AM IST
ఆర్థిక ఇబ్బందులతో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో బుధవారం తన గదిలో ఆర్థిక సమస్యల కారణంగా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న...
By అంజి Published on 24 Oct 2025 8:44 AM IST












