నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Kartik Purnima, lamp be lit, amla lamp lit,Lord Shiva
    కార్తీక పౌర్ణమి: ఉసిరి దీపం ఎందుకు పెడతారు?.. ఎలా తయారు చేసుకోవాలంటే?

    పవిత్ర కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి పర్వదినాన దీపాలు పెట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు.

    By అంజి  Published on 5 Nov 2025 7:59 AM IST


    Telangana, High Court, Sigachi factory blast probe
    'సిగాచి ఫ్యాక్టరీ పేలుడు దర్యాప్తుపై తాజా నివేదిక ఇవ్వండి'.. ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం

    సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలో జరిగిన సిగాచి ఇండస్ట్రీస్ రియాక్టర్ పేలుడు ఘటనపై దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించాలని..

    By అంజి  Published on 5 Nov 2025 7:47 AM IST


    Bhogapuram Airport,Trial Run, Central Minister Rammohan Naidu, APnews
    'భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో త్వరలో ట్రయల్ రన్'.. కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక ప్రకటన

    భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 91.7 శాతం పూర్తయ్యాయని, వచ్చే నెలలో ట్రయల్ రన్ ప్రారంభిస్తామని...

    By అంజి  Published on 5 Nov 2025 7:35 AM IST


    Hyderabad, Woman mastermind, husband, kidnap, property
    Hyderabad: ఆస్తి కోసం భర్తను కిడ్నాప్ చేసేందుకు భార్య కుట్ర.. పోలీసుల అదుపులో 10 మంది

    ఆస్తి కోసం సొంత భర్తనే కిడ్నాప్ చేసేందుకు కుట్ర పన్నిందో మహిళ. ఈ కుట్రలో ప్రధాన సూత్రధారి అయిన ఎం. మాధవి లతతో పాటు..

    By అంజి  Published on 5 Nov 2025 7:19 AM IST


    Delayed Bridge Works, Villagers Protest, Donkey Rally , Jangaon , Telangana
    జనగామలో వంతెన కోసం గ్రామస్తుల నిరసన.. గాడిదపై మంత్రి ఫొటోను పెట్టి ర్యాలీ

    రెండేళ్ల క్రితం కూలిపోయిన రెండు వంతెనలను పునరుద్ధరించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడాన్ని నిరసిస్తూ..

    By అంజి  Published on 5 Nov 2025 7:00 AM IST


    Jubilee Hills by election, CM Revanth ,4K homes, poor, Hyderabad
    JubileeHills byPoll: 'అర్హులైన పేదలకు 4,000 ఇళ్లులు ఇస్తాం'.. సీఎం రేవంత్‌ హామీ

    నవంబర్ 11న జరగనున్న ఉప ఎన్నిక తర్వాత జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హులైన పేదలకు 4000 ఇళ్లు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

    By అంజి  Published on 5 Nov 2025 6:49 AM IST


    Andhrapradesh, teacher, massage, students, suspended,ITDA
    Video: విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచరమ్మ.. ఆంధ్రప్రదేశ్‌లో ఘటన

    పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ.. ఫోన్‌ మాట్లాడుతూ విద్యార్థులతో తన కాళ్లు నొక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు..

    By అంజి  Published on 5 Nov 2025 6:30 AM IST


    Bengaluru, doctor,murder, Crime
    'నీకోసం నా భార్యను చంపేశాను'.. ఐదుగురు మహిళలకు మెసేజ్.. బెంగళూరులో వైద్యుడి క్రూరత్వం

    తన భార్యను హత్య చేశాడనే ఆరోపణలతో అరెస్టయిన బెంగళూరు వైద్యుడు నేరం జరిగిన వారాల తర్వాత నలుగురైదుగురు మహిళలకు...

    By అంజి  Published on 4 Nov 2025 1:40 PM IST


    Hyderabad, TJS, Congress, Jubilee Hills By-election
    జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్‌కు మద్ధతు ప్రకటించిన టీజేఎస్

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు తెలంగాణ జన సమితి (టీజేఎస్) పూర్తి మద్దతు ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా..

    By అంజి  Published on 4 Nov 2025 12:51 PM IST


    Chevella, Bus Mishap, 30 Injured, Telangana
    చేవెళ్ల బస్సు ప్రమాదం.. కోలుకుంటున్న బాధితులు.. నేడు 30 మంది డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం

    రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడలో ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన ముప్పై మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స...

    By అంజి  Published on 4 Nov 2025 12:09 PM IST


    Andhrapradesh,Three wheeler motorcycles, disabled, APnews,Minister Veeranjaneyaswamy
    Andhrapradesh: దివ్యాంగులకు త్రీవీలర్‌ మోటార్‌ సైకిళ్లు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

    దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్టెడ్‌ త్రీవీలర్‌ మోటార్‌ సైకిళ్లు అందజేయనున్నట్టు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

    By అంజి  Published on 4 Nov 2025 11:35 AM IST


    Congress Leaders, Shashi Tharoor, Nepotism , National news
    రాజవంశ రాజకీయాలపై శశి థరూర్ క‌థ‌నం.. కాంగ్రెస్ ఫైర్‌..!

    కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇటీవల అభిప్రాయ పోర్టల్ ప్రాజెక్ట్ సిండికేట్‌లో ఒక కథనాన్ని రాశారు. అందులో రాజకీయ రాజవంశ రాజకీయాలపై వ్యాఖ్యానించారు.

    By అంజి  Published on 4 Nov 2025 10:44 AM IST


    Share it