'ఉగ్రవాదాన్ని దేశ విధానంగా ప్రకటించుకుంది'.. పాకిస్తాన్పై విరుచుకుపడ్డ విదేశాంగ మంత్రి
యూఎస్లో జరుగుతున్న యూఎన్ జనరల్ అసెంబ్లీ వేదికగా పాకిస్తాన్పై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ విరుచుకుపడ్డారు.
By అంజి Published on 28 Sept 2025 9:10 AM IST
30న సద్దుల బతుకమ్మ.. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు
రాష్ట్ర పండుగ సద్దుల బతుకమ్మ వేడుకలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30న (మంగళవారం నాడు) బతుకమ్మ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని...
By అంజి Published on 28 Sept 2025 8:24 AM IST
రాష్ట్రంలో త్వరలో 10,000 హెమ్ స్టే సౌకర్యాలు: సీఎం చంద్రబాబు
పర్యాటక రంగం ద్వారా రాష్ట్రంలో పరివర్తనను తీసుకురావడానికి ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని పునరుద్ఘాటిస్తూ..
By అంజి Published on 28 Sept 2025 7:52 AM IST
వదినతో మహిళ ప్రేమాయాణం.. భార్య, కొడుకును వదిలేసి జంప్.. వాట్సాప్ చాట్తో వెలుగులోకి వ్యవహారం
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లోని ఓ కుటుంబంలో వింత సంఘటన జరిగింది. ఇంట్లో ఉన్న ఒక మహిళ తన భర్త, చిన్న బిడ్డను వదిలి...
By అంజి Published on 28 Sept 2025 7:30 AM IST
టీవీకే ర్యాలీ తొక్కిసలాట.. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం.. విచారణకు సీఎం ఆదేశం
రాష్ట్రవ్యాప్త రాజకీయ పర్యటనలో భాగంగా శనివారం (సెప్టెంబర్ 27, 2025) తమిళనాడులోని కరూర్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు...
By అంజి Published on 28 Sept 2025 7:01 AM IST
కొత్తగా ఎంపికైన గ్రూప్-1 ఉద్యోగులకు సీఎం రేవంత్ కీలక సూచన
కొత్తగా గ్రూప్ -1 ఉద్యోగాలకు ఎంపికైన యువతీ యువకులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
By అంజి Published on 28 Sept 2025 6:45 AM IST
Tamilnadu: హీరో విజయ్ ర్యాలీలో భారీ తొక్కిసలాట.. 38కి చేరిన మృతుల సంఖ్య
శనివారం తమిళనాడులోని కరూర్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మహిళలు, పిల్లలు సహా 38 మంది మరణించారు.
By అంజి Published on 28 Sept 2025 6:34 AM IST
వార ఫలాలు: తేది 28-09-2025 నుంచి 04-10-2025 వరకు
నూతనోత్సాహంతో చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం. కొన్ని విషయాలలో సోదరుల సలహాలు...
By జ్యోత్స్న Published on 28 Sept 2025 6:21 AM IST
BSNL 4జీ నెట్వర్క్ను ఆవిష్కరించిన ప్రధాని.. 97,500 టవర్ల ప్రారంభం
డిజిటల్ ఇండియా వైపు పెద్ద ఎత్తున ముందుకు సాగుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఒడిశాలోని ఝార్సుగూడ నుండి ...
By అంజి Published on 27 Sept 2025 1:30 PM IST
దివ్యాంగులకు కేంద్రం స్కాలర్షిప్
కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వశాఖ దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తోంది.
By అంజి Published on 27 Sept 2025 12:50 PM IST
Hyderabad: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ ముఖ్యగమనిక
మూసీ వరదలు ఎంజీబీఎస్ను చుట్టుముట్టడంతో ప్రయాణికులు అటువైపు రావొద్దని టీజీఎస్ఆర్టీసీ సూచించింది.
By అంజి Published on 27 Sept 2025 12:00 PM IST
ఢిల్లీలో దారుణం.. హిందీ మాట్లాడలేదని కేరళ విద్యార్థులపై దాడి
సెప్టెంబర్ 24న ఎర్రకోట సమీపంలో కేరళకు చెందిన ఇద్దరు విద్యార్థులపై జరిగిన దాడి, అవమానం గురించి ఉన్నత స్థాయి..
By అంజి Published on 27 Sept 2025 11:22 AM IST












