హెచ్సీయూ విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో సర్కార్ కీలక నిర్ణయం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సియు) విద్యార్థులపై గచ్చిబౌలిలో నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పోలీసు అధికారులను కోరారు.
By - Medi SamratPublished on : 7 April 2025 8:15 PM IST
Next Story
