హెచ్సీయూ విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో సర్కార్ కీలక నిర్ణయం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సియు) విద్యార్థులపై గచ్చిబౌలిలో నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పోలీసు అధికారులను కోరారు.
By Medi SamratPublished on : 7 April 2025 8:15 PM IST
Next Story