మూడెకరాలలోపు రైతులకు గుడ్ న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ
తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 12 Feb 2025 3:51 PM ISTNext Story