You Searched For "#YCP"
'వైసీపీ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడింది'.. డొక్కా మాణిక్య వర ప్రసాద్ సంచలన ఆరోపణలు
వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి మారిన టీడీపీ నేత డొక్కా మాణిక్య వర ప్రసాద్ వైఎస్సార్సీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 5 Jun 2024 2:00 PM IST
శ్రీభరత్ టూ టీ టైమ్ ఉదయ్: ఏపీ లోక్సభ ఎన్నికల్లో గెలిచిన విజేతలు వీరే
ఆంధ్రప్రదేశ్లో మంగళవారం జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు 21 పార్లమెంట్, 164 అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం సాధించాయి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 5 Jun 2024 10:09 AM IST
ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతోన్న ఎన్డీఏ కూటమి
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ, దాని భాగస్వామ్య పార్టీలైన జనసేన,...
By అంజి Published on 4 Jun 2024 12:41 PM IST
వైసీపీని దెబ్బకొట్టే ఐదు అంశాలు ఇవే: ఇండియా టుడే యాక్సిస్
ఐదు ప్రధాన కారణాలతో ఏపీలో వైసీపీ ఓడిపోయే అవకాశం ఉందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
By అంజి Published on 3 Jun 2024 8:00 AM IST
కౌంటింగ్లో వైసీపీ దాడులకు పాల్పడే అవకాశం.. ఏజెంట్లూ బీ అలర్ట్: చంద్రబాబు
కౌంటింగ్ రోజు కూడా వైసీపీ నేతలు అనేక అక్రమాలకు, దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఎన్డీఏ నాయకులను చంద్రబాబు హెచ్చరించారు.
By అంజి Published on 3 Jun 2024 6:31 AM IST
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై కేసు నమోదు
ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By Srikanth Gundamalla Published on 31 May 2024 11:18 AM IST
10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు.. ఎవరినీ వదిలి పెట్టం: ఏపీ సీఈవో
మాచర్లలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ1గా చేర్చినట్టు రాష్ట్ర సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు.
By అంజి Published on 22 May 2024 2:00 PM IST
AP Polls: గన్నవరంలో ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ శ్రేణులు
కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం లో ఉద్రిక్తత ఏర్పడింది. పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణలకు దిగారు.
By అంజి Published on 13 May 2024 4:53 PM IST
'చెల్లి వ్యక్తిత్వాన్ని హననం చేసిన అన్నగా జగన్ నిలిచిపోతారు'.. కన్నీరు పెట్టుకున్న వైఎస్ షర్మిల
తాను అడిగిన ప్రశ్నలకు సీఎం వైఎస్ జగన్ సూటిగా సమాధానం చెప్పాలని కడప ఎంపీ అభ్యర్థి షర్మిల డిమాండ్ చేశారు. కడపలో వైఎస్ షర్మిల మాట్లాడారు.
By అంజి Published on 10 May 2024 6:00 PM IST
'వెన్నుపోటు పొడిచారు'.. చిరంజీవిపై పోసాని సంచలన వ్యాఖ్యలు
వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి హాట్ కామెంట్స్ చేశారు. కాపులని మెగాస్టార్ చిరంజీవి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.
By అంజి Published on 8 May 2024 3:54 PM IST
'మా అక్కలు అలా అంటుంటే బాధేస్తోంది'.. వైఎస్ అవినాష్ రెడ్డి ఎమోషనల్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన అక్కలు చేస్తున్న ఆరోపణలు తనను ఎంతో బాధిస్తున్నాయని కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి...
By అంజి Published on 8 May 2024 3:17 PM IST
పెద్దిరెడ్డి కుటుంబం రూ.30 వేల కోట్లు దోచేసింది: చంద్రబాబు
ఇసుక, మద్యం వ్యాపారాలతో మంత్ర పెద్దిరెడ్డి కుటుంబం అవినీతి చేసి రూ.30 వేల కోట్లు దోచేసిందని చంద్రబాబు ఆరోపించారు.
By అంజి Published on 7 May 2024 7:00 PM IST