You Searched For "TirumalaNews"
తిరుమలకు చేరుకున్న భారత రాష్ట్రపతి
శ్రీవారి దర్శనార్థం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు.
By Medi Samrat Published on 20 Nov 2025 7:22 PM IST
ఆ సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు: టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులను తప్పుదోవ పట్టించి విరాళాలు సేకరిస్తున్న సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు.
By Medi Samrat Published on 20 Nov 2025 3:49 PM IST
తిరుమలలో భక్తులకు నూతన వసతి సముదాయం
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది.
By Medi Samrat Published on 25 Sept 2025 6:30 PM IST
శ్రీవారి భక్తులకు అందుబాటులోకి పుష్కరిణి
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఒక నెల ముందుగా నిర్వహించే స్వామివారి పుష్కరిణి మరమ్మతు పనులు పూర్తయి కొత్త హంగులతో తీర్చిదిద్ధిన స్వామి...
By Medi Samrat Published on 21 Aug 2025 7:37 PM IST
శ్రీవారి భక్తులకు అలర్ట్.. అక్టోబర్ నెల దర్శన కోటా విడుదల తేదీలివే
అక్టోబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
By Medi Samrat Published on 15 July 2025 7:36 PM IST
తిరుమలలో భద్రతపై డీజీపీ, టీటీడీ ఈఓ ఉన్నతస్థాయి సమావేశం
దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో భద్రతను ఏ విధంగా మరింత బలోపేతం చేయాలన్న అంశం పై ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరిష్ కుమార్...
By Medi Samrat Published on 30 May 2025 7:44 PM IST
టీటీడీలోని 29 మంది అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్
తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం ఉదయం టీటీటీ ధర్మకర్తల మండలి సమావేశం జరగింది.
By Medi Samrat Published on 20 May 2025 8:42 PM IST
Video : మనుషులు చనిపోయారు.. మీకు బాధ లేదా?.. అభిమానులపై పవన్ ఆగ్రహం
తన అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 9 Jan 2025 8:33 PM IST
తిరుమలకు వెళ్తున్నారా..? ఈ మూడు రోజులు దర్శనంపై కీలక అప్డేట్
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్న నేపథ్యంలో భక్తులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక సూచనలు చేశారు.
By Medi Samrat Published on 4 Jan 2025 8:00 PM IST
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్
తెలంగాణలోని ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 30 Dec 2024 7:30 PM IST
జనవరిలో తిరుమలకు వెళ్లాలనుకుంటున్నారా.. ఈ తేదీలు గుర్తు పెట్టుకోండి
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుండి 19 వరకు పది రోజుల వైకుంఠ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23న విడుదల...
By Medi Samrat Published on 26 Dec 2024 4:30 PM IST
తిరుమల పరకామణిలో 100 కోట్ల కుంభకోణం
తిరుమలలో పరకామణికి సంబంధించి రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
By Medi Samrat Published on 25 Dec 2024 2:34 PM IST











