You Searched For "LatestNews"
Video : సింగపూర్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి బయల్దేరిన చంద్రబాబు
సింగపూర్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి బయల్దేరారు.
By Medi Samrat Published on 30 July 2025 4:35 PM IST
ఐసీసీ ర్యాంకింగ్స్.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ..!
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ జరుగుతోంది. ఈ టెస్టు సిరీస్లో నాలుగు మ్యాచ్లు జరగగా.. ఇంగ్లండ్ జట్టు 2-1తో సిరీస్లో ఆధిక్యంలో...
By Medi Samrat Published on 30 July 2025 4:14 PM IST
'లేఖలు పంపడం సీజేఐ పని కాదు'.. జస్టిస్ వర్మ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం
జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
By Medi Samrat Published on 30 July 2025 3:58 PM IST
గుడ్న్యూస్.. ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పియం కిసాన్ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
By Medi Samrat Published on 29 July 2025 8:36 PM IST
పాకిస్థాన్కు మద్దతిచ్చిన ఆ మూడు దేశాలు ఏవి.? లోక్సభలో ప్రస్తావించిన ప్రధాని మోదీ
పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా ఉగ్రవాదం, అణు బెదిరింపులకు భారతదేశం ఇకపై తల వంచబోదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 29 July 2025 8:26 PM IST
పార్టీ పదవులు, ప్రభుత్వ సంస్థలలో సభ్యుల నియమాకాలపై చర్చలు పూర్తి.. నేడో, రేపో సీఎంతో భేటీ.. ఆపై..
ఈ రోజు హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లతో రాష్ట్రంలోని...
By Medi Samrat Published on 29 July 2025 7:15 PM IST
తప్పు చేస్తే మళ్లీ 'ఆపరేషన్ సింధూర్'.. పాక్కు రక్షణ మంత్రి హెచ్చరికలు
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై చర్చను ప్రారంభించారు.
By Medi Samrat Published on 29 July 2025 4:48 PM IST
టీమిండియా పాక్తో ఆ మ్యాచ్ ఆడకూడదు.. ఆడవలసి వస్తే ప్రతి గేమ్ ఆడాలి : మాజీ కెప్టెన్
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సెప్టెంబర్ 14న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న ఆసియా కప్ మ్యాచ్ పట్ల భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఆందోళన...
By Medi Samrat Published on 29 July 2025 3:24 PM IST
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు జడ్జిల నియామకం
తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు.
By Medi Samrat Published on 28 July 2025 8:40 PM IST
వీఐపీలు ఏడాదికోసారి మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలి : వెంకయ్య నాయుడు
సామాన్య భక్తుల సౌలభ్యం కోసం వీఐపీలు ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.
By Medi Samrat Published on 28 July 2025 7:54 PM IST
సింగపూర్ పర్యటనలో 3వ రోజూ సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు
సింగపూర్ పర్యటనలో మూడో రోజూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో...
By Medi Samrat Published on 28 July 2025 7:39 PM IST
Video : రోడ్డుపై ఇదేం రొచ్చు..? జంటపై నెట్టింట తీవ్ర ఆగ్రహం
పూణేలోని రద్దీగా ఉండే రోడ్డుపై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన జంట వీడియో వైరల్ అవుతూ ఉంది.
By Medi Samrat Published on 28 July 2025 7:09 PM IST