You Searched For "LatestNews"
ఆప్ ఎంపీని 'జిజు' అని పిలుస్తున్న ఫ్యాన్స్.. భార్య కూడా హ్యాపీ..!
ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By Medi Samrat Published on 22 April 2025 5:15 PM IST
క్యాన్సర్ బాధితురాలికి జగ్గారెడ్డి రూ. 10 లక్షల సాయం
క్యాన్సర్ బాధితురాలికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అండగా నిలిచారు.
By Medi Samrat Published on 22 April 2025 4:57 PM IST
అభిషేక్ను లేట్ నైట్ పార్టీలకు వెళ్లకుండా, గర్ల్ ఫ్రెండ్ను కలవకుండా యువీ అడ్డుకున్నాడు..!
అభిషేక్ శర్మ.. టీ20లో భారత కొత్త స్టార్గా వెలుగొందిన ఆటగాడు. అతి తక్కువ సమయంలోనే అతడు టీమిండియా పవర్ హిట్టర్గా పేరు పొందాడు
By Medi Samrat Published on 22 April 2025 4:45 PM IST
వ్యాన్ లోతైన గుంతలో పడి 20 మంది కూలీలు మృతి.. 30 మందికి గాయాలు
పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. వ్యాను కాలువలో పడి 20 మంది చనిపోయారు.
By Medi Samrat Published on 22 April 2025 4:18 PM IST
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. అధికారులను అప్రమత్తం చేసిన హోం మంత్రి
వడదెబ్బ కారణంగా ఏ ఒక్క ప్రాణం పోకూడదని హోం, విపత్తునిర్వహణ శాఖ మంత్రి అనిత అధికారులను ఆదేశించారు.
By Medi Samrat Published on 22 April 2025 3:51 PM IST
సంప్లో మహిళ మృతదేహం
దోమల్గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డిబిఆర్ మిల్స్లోని మూడవ అంతస్తులో ఉన్న ఒక సంప్లో హత్యకు గురైనట్లు భావిస్తున్న గుర్తు...
By Medi Samrat Published on 21 April 2025 9:16 PM IST
ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు
సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల నిర్వహించిన సమావేశాలలో ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సిఫార్సు చేసింది
By Medi Samrat Published on 21 April 2025 8:45 PM IST
ఏపీ పోలీసుల అదుపులో రాజ్ కసిరెడ్డి
ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 21 April 2025 8:18 PM IST
పాడుతా తీయగా కార్యక్రమంపై అంతటి ఆరోపణలా.?
'పాడుతా తీయగా' కార్యక్రమం తెలుగు ప్రజలందరికీ తెలిసిన షో.
By Medi Samrat Published on 21 April 2025 8:02 PM IST
ఏసీబీకి చిక్కిన మణుగూరు సీఐ
మణుగూరు పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO), బిగ్ టీవీ రిపోర్టర్ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) రూ. 1,00,000 లంచం తీసుకున్నారనే ఆరోపణలపై...
By Medi Samrat Published on 21 April 2025 7:15 PM IST
Andhra Pradesh : 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల
మార్చి 2025 SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు, ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు 23వ తేదీ ఉదయం 10.00 గంటలకు విడుదల చేయనున్నట్లు...
By Medi Samrat Published on 21 April 2025 5:40 PM IST
Gold Price : లక్షకు రూ.200 దూరంలో బంగారం ధర..!
బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంటోంది. చైనా-అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు.
By Medi Samrat Published on 21 April 2025 5:31 PM IST