Video: షాకింగ్ యాక్సిడెంట్..పొట్టేళ్లను తీసుకెళ్తూ ఆటో బోల్తా, అదే టైమ్‌లో లారీ తొక్కేసింది

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By -  Knakam Karthik
Published on : 18 Sept 2025 1:30 PM IST

Crime News, Telangana, Wanaparthy district, road accident, Two Died

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దల పండగ సందర్భంగా పొట్టేళ్లను తీసుకొని వెళ్తుండగా నాసనాల్లి సమీపంలో ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. అదే సమయంలో అటుగా వస్తున్న లారీ పైనుండి దూసుకెళ్లింది. కాగా ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రాజు(38), వ్యాపారి రవి(35) అక్కడికక్కడే మృతి చెందగా రవి భార్య సరోజకు తీవ్రగాయాలు కావడండో ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాద ఘటన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

Next Story