క్రైం - Page 609
భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని భర్త ఏం చేశాడంటే..!
భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది....
By సుభాష్ Published on 22 Dec 2019 6:40 PM IST
మద్యం మత్తులో వృద్ధురాలైన బిచ్చగత్తెను వదలని కామాంధులు
హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. న్యూ మిర్జాలగూడాలో ఓ 60 సంవత్సరాల వృద్ధురాలిపై శనివారం ఇద్దరు దుండగులు అత్యచారానికి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Dec 2019 8:58 AM IST
తిరుపతిలో దారుణ హత్య
తిరుమలలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. లీలామహల్ దగ్గర బెల్టు మురళీ అనే రౌడీషీటర్ను దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యలో మొత్తం 8 మంది...
By సుభాష్ Published on 21 Dec 2019 9:47 PM IST
సూర్యాపేటలో వెలుగులోకి టీచర్ రాసలీలలు..
సూర్యాపేట జిల్లాలో కీచక ఉపాధ్యాయుడి రాసలీలలు బయటపడ్డాయి. చదువు చెప్పాల్సిన గురువు కామంతో కళ్లు మూసుకుపోయి మానవ మృగంలా తయారయ్యాడు. హుజుర్నగర్ మండలం...
By అంజి Published on 21 Dec 2019 11:57 AM IST
దిశ నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: దిశ హత్య ఘటన నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ ముందు హాజరైన గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్...
By అంజి Published on 21 Dec 2019 11:24 AM IST
శిశువు తల, మొండెం వేరు.. ప్రభుత్వ వైద్యుల నిర్వాకం
ముఖ్యాంశాలు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్లో దారుణం గర్భిణీకి డెలివరీ సమయంలో శిశువు తల, మొండెం వేరు చేసిన వైద్యలు విషయాన్ని...
By అంజి Published on 21 Dec 2019 9:55 AM IST
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి
విజయవాడ లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు ప్రేమికులు విజయవాడ లోని ఓ హోటల్ లో పురుగులు మందు తాగి అత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రియురాలు మృతి చెందగా,...
By సుభాష్ Published on 20 Dec 2019 10:39 AM IST
సిద్దిపేట అడిషనల్ ఎస్పీ అరెస్ట్..!
సిద్దిపేట అడిషన్ ఎస్పీ నర్సింహరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో రెండు రోజుల పాటు నర్సింహరెడ్డి...
By సుభాష్ Published on 19 Dec 2019 8:11 PM IST
అత్యాచారాలపై విచారణకు ప్రత్యేక కోర్టు
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతంతో హై కోర్టు మేల్కొంది. ఇకపై అత్యాచారాల ఘటనలపై విచారణను వేగవంతం చేసేందుకు చీఫ్ జస్టిస్...
By రాణి Published on 19 Dec 2019 3:52 PM IST
యువతిపై ఇద్దరు యువకుల యాసిడ్ దాడి
మహారాష్ట్రలోదారుణం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు ఓ యువతిపై యాసిడ్ పోసి దాడికి తెగబడ్డారు. గోండియా ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ...
By సుభాష్ Published on 19 Dec 2019 1:01 PM IST
నాలుగు నెలల పసిపాపను కాలువలో పడేసిన కసాయి తల్లి
ఆడపిల్ల పుట్టిందంటే చాలు.. ఏదో తప్పు జరిగిపోయిందంటూ భావించే జనాలు ఇంకా మన మధ్యనే తిరుగుతున్నారు. దురదృష్టవశాత్తూ కొందరు మహిళలే ఆడపిల్లల పట్ల దారుణంగా...
By సుభాష్ Published on 18 Dec 2019 5:36 PM IST
జైపూర్లో సీరియల్ బాంబ్ బ్లాస్ట్..!
రాజస్థాన్: జైపూర్ బాంబ్బ్లాస్ట్ కేసులో దోషులు ఖరారు అయ్యారు. బుధవారం సీరియల్ బాంబ్ బ్లాస్ట్లో నలుగురిని దోషులుగా తేల్చిన జైపూర్ కోర్టు ఒకరిని...
By అంజి Published on 18 Dec 2019 2:38 PM IST














