క్రైం - Page 608

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
ప్రియురాలు దూరం పెట్టింద‌ని.. ఇంటిల్లిపాదిపై పెట్రోల్ పోసి..
ప్రియురాలు దూరం పెట్టింద‌ని.. ఇంటిల్లిపాదిపై పెట్రోల్ పోసి..

వికారాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలు పై ప్రియుడు పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అనంత‌రం తాను ఆత్మహత్యాయత్నానికి పాల్ప‌డ్డాడు. అడ్డం వచ్చిన...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 27 Dec 2019 2:54 PM IST


రేష్మీ అరెస్ట్‌.. అనాథ పిల్ల‌ల‌ను వ్య‌భిచార వృత్తిలోకి దింపి..!
రేష్మీ అరెస్ట్‌.. అనాథ పిల్ల‌ల‌ను వ్య‌భిచార వృత్తిలోకి దింపి..!

అనాథ పిల్ల‌ల‌ను వ్య‌భిచార రొంపిలోకి దింపుతున్న కిస్ ఆఫ్ ల‌వ్ యాక్టివిస్ట్ రేష్మీని కేర‌ళ పోలీసులు అరెస్టు చేశారు. గ‌తంలో చాలా సార్లు హోట‌ళ్ల‌లో...

By Newsmeter.Network  Published on 27 Dec 2019 1:00 PM IST


ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని పీలేరు కలకడ రహదారిపై ఓ కారును ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన...

By సుభాష్  Published on 26 Dec 2019 7:08 PM IST


హైదరాబాద్ క్రైమ్ రౌండప్ @ 2019 : సీపీ అంజనీ కుమార్
హైదరాబాద్ క్రైమ్ రౌండప్ @ 2019 : సీపీ అంజనీ కుమార్

ముఖ్యాంశాలు సీసీ కెమెరాల నిఘాలో నగరం గతేడాది కన్నా తగ్గిన క్రైమ్ రేటు పెరిగిన వరకట్న వేధింపుల కేసులుహైదరాబాద్ మొత్తం మీద ఈ ఏడాది 14 వేల మంది పోలీసులు...

By రాణి  Published on 26 Dec 2019 2:20 PM IST


హాజీపూర్‌ హత్యల కేసు.. తీర్పుకు సమయం ఆసన్నమైంది..!
హాజీపూర్‌ హత్యల కేసు.. తీర్పుకు సమయం ఆసన్నమైంది..!

నల్గొండ: హాజీపూర్‌ సీరియల్‌ కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి పోలీసులు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితుడు...

By Newsmeter.Network  Published on 26 Dec 2019 12:00 PM IST


నలుగురి ప్రాణాలను బలి తీసుకున్న అతివేగం
నలుగురి ప్రాణాలను బలి తీసుకున్న అతివేగం

మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటన జడ్చర్ల మండలం నసురుల్లాబాద్‌ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ప్రమాదంలో ఒకే...

By Newsmeter.Network  Published on 25 Dec 2019 4:29 PM IST


ముత్తూట్‌ ఫైనాన్స్ ఆఫీస్‌లో 77 కేజీల బంగారం చోరీ..!
ముత్తూట్‌ ఫైనాన్స్ ఆఫీస్‌లో 77 కేజీల బంగారం చోరీ..!

క‌ర్ణాట‌క రాష్ట్ర రాజ‌ధాని బెంగళూరులో భారీ చోరీ చోటుచేసుకుంది. దొంగలు ఏకంగా 77 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. న‌గ‌రంలోని పులకేశినగర్‌ పోలీసుస్టేషన్...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 25 Dec 2019 10:38 AM IST


యువతి శరీరంలో బుల్లెట్...మాకేం తెలీదంటున్న తల్లిదండ్రులు
యువతి శరీరంలో బుల్లెట్...మాకేం తెలీదంటున్న తల్లిదండ్రులు

హైదరాబాద్ : యువతి శరీరంలో బుల్లెట్ వ్యవహారం ఓ మిస్టరీగా మారింది. హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో ఓ యువతి(18)కి ఆపరేషన్ చేస్తుండగా బుల్లెట్ బయటపడటం...

By రాణి  Published on 23 Dec 2019 7:21 PM IST


మనస్తాపానికి గురై ఎస్ఐ ఆత్మహత్య
మనస్తాపానికి గురై ఎస్ఐ ఆత్మహత్య

హైదరాబాద్ : సూర్యాపేట చెందిన ఎస్సై సైదులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సైదులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం...

By రాణి  Published on 23 Dec 2019 12:33 PM IST


కొడుకును కడతేర్చిన కన్నతల్లి.. ప్రియుడి కోసమేనా..!
కొడుకును కడతేర్చిన కన్నతల్లి.. ప్రియుడి కోసమేనా..!

హైదరాబాద్: నగర శివారులోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. కన్న కొడుకునే ఓ కసాయి తల్లి గొంతు నులిమి చంపింది. వివాహతేర సంబంధానికి అడ్డువస్తున్నాడని...

By Newsmeter.Network  Published on 23 Dec 2019 12:20 PM IST


దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం
దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం

హైదరాబాద్: దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం మొదలైంది. గాంధీ ఆస్పత్రి మార్చురీలో ఎయిమ్స్ గాంధీ వైద్యులు రీ పోస్టుమార్టం...

By Newsmeter.Network  Published on 23 Dec 2019 11:01 AM IST


కరీంనగర్‌లో దారుణం.. భర్తను చంపేందుకు ప్రియుళ్లతో కలిసి భార్య ప్లాన్‌
కరీంనగర్‌లో దారుణం.. భర్తను చంపేందుకు ప్రియుళ్లతో కలిసి భార్య ప్లాన్‌

కరీంనగర్‌లో ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్తనే హతమార్చాడానికి ప్లాన్ వేసింది ఓ భార్య. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.....

By Newsmeter.Network  Published on 23 Dec 2019 10:02 AM IST


Share it