క్రైం - Page 541

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
విషాదం: వ్యాన్‌లో మంటలు.. 13 మంది సజీవదహనం
విషాదం: వ్యాన్‌లో మంటలు.. 13 మంది సజీవదహనం

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓవ్యాన్‌ ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో వ్యాన్‌లో ఉన్న 13...

By సుభాష్  Published on 27 Sept 2020 11:02 AM IST


ప్రియుడి కళ్లముందే ప్లైఓవర్‌ పై నుంచి దూకి ప్రేయసి ఆత్మహత్య
ప్రియుడి కళ్లముందే ప్లైఓవర్‌ పై నుంచి దూకి ప్రేయసి ఆత్మహత్య

ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ప్రియుడి కళ్ల ముందే యువతి ప్లైఓవర్‌ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లో...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 25 Sept 2020 12:24 PM IST


హైదరాబాద్‌: పరువు హత్య కేసులో 13 మంది అరెస్ట్‌
హైదరాబాద్‌: పరువు హత్య కేసులో 13 మంది అరెస్ట్‌

హైదరాబాద్‌లో పరువు హత్య సంచలనం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ జంట మీద యువతి తండ్రి యువకుడిని అతి దారుణంగా హత్య చేయించాడు. సంగారెడ్డి జిల్లా...

By సుభాష్  Published on 25 Sept 2020 12:16 PM IST


హైదరాబాద్‌: కలకలం రేపుతున్న పరువు హత్య
హైదరాబాద్‌: కలకలం రేపుతున్న పరువు హత్య

హైదరాబాద్‌లో పరువు హత్య కేసు కలకలం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ జంట మీద యువతి తండ్రి యువకుడిని అతి దారుణంగా హత్య చేయించాడు. పోలీసులు...

By సుభాష్  Published on 25 Sept 2020 9:50 AM IST


సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం
సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం

సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) ప్లాంట్‌లో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం...

By సుభాష్  Published on 24 Sept 2020 10:20 AM IST


దారుణం: ఒకరిని చంపబోయి మరొకరిని చంపేశారు..!
దారుణం: ఒకరిని చంపబోయి మరొకరిని చంపేశారు..!

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒకరిని చంపాలని ప్లాన్‌ వేసి.. చీకట్లో గుర్తించక మరొకరిని దారుణంగా హత్య చేయడం కలకలం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన...

By సుభాష్  Published on 24 Sept 2020 9:37 AM IST


భవనం కూలిన ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య
భవనం కూలిన ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య

మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండి పట్టణంలో మూడంతస్థుల భవనం కూప్పలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరింది. సహాయక చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్‌ఎఫ్‌...

By సుభాష్  Published on 22 Sept 2020 10:00 AM IST


రిటైర్డ్‌ నేవి అధికారి దారుణ హత్య
రిటైర్డ్‌ నేవి అధికారి దారుణ హత్య

న్యూఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్‌ నేవి అధికారిని ఓ వ్యక్తి దారుణంగా కాల్చి చంపాడు. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతానికి చెందిన బాలరాజ్‌...

By సుభాష్  Published on 21 Sept 2020 1:40 PM IST


ముంబైలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. 8 మంది మృతి
ముంబైలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. 8 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర దుర్ఘటన జరిగింది. థానేలోని భివాండిలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 21 Sept 2020 8:38 AM IST


బాలిక మిస్సింగ్‌ కేసు విషాదాంతం: సైకిల్‌పై వెళ్లిన బాలిక మృతదేహం లభ్యం
బాలిక మిస్సింగ్‌ కేసు విషాదాంతం: సైకిల్‌పై వెళ్లిన బాలిక మృతదేహం లభ్యం

మేడ్చల్‌ జిల్లాలోని నేరెడ్‌మేట్‌ బాలిక మిస్సింగ్‌ కేసు విషాదంతమైంది. నిన్న సాయంత్రం ఇంటి నుంచి సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లిన బాలిక సుమేధ అదృశ్యం కావడంపై...

By సుభాష్  Published on 18 Sept 2020 1:26 PM IST


ఏడుగురిపై అత్యాచారం.. కటకటాల్లో వ్యాపారవేత్త
ఏడుగురిపై అత్యాచారం.. కటకటాల్లో వ్యాపారవేత్త

దేశంలో మహిళలపై, మైనర్‌ బాలికలపై, వృద్ధులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కామాంధుల ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతిదినం...

By సుభాష్  Published on 15 Sept 2020 3:14 PM IST


అనంతపురం: ఘోర రోడ్డు ప్రమాదం
అనంతపురం: ఘోర రోడ్డు ప్రమాదం

ఏపీలో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాల్లో...

By సుభాష్  Published on 15 Sept 2020 10:26 AM IST


Share it