టీ కాంగ్రెస్ కు కొత్త ఇంఛార్జ్.. పార్టీకి ఊపొస్తుందా?
తెలంగాణ అధికారపక్షానికి సరైన రీతిలో చెక్ పెట్టే సమర్థత.. సామర్థ్యం ఉన్నట్లుగా కాంగ్రెస్ నేతలు తమ గురించి తాము చాలా గొప్పగా చెబుతుంటారు. వాస్తవం మాత్రం...
By సుభాష్ Published on 12 Sept 2020 11:25 AM IST
నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి. ఆదివారం నాటికి కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళఖాతాంలో అల్పడనం ఏర్పడనుందని వాతావరణ...
By సుభాష్ Published on 12 Sept 2020 11:15 AM IST
త్రిదండి చినజీయర్ స్వామికి మాతృవియోగం
త్రిదండి చినజీయర్ స్వామి మాతృమూర్తి అలివేలు మంగతాయారు (85) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు ఈ రోజు శంషాబాద్...
By సుభాష్ Published on 12 Sept 2020 10:53 AM IST
ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ కన్నుమూత
ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, ఆర్యసమాజ్ నాయకుడు స్వామి అగ్నివేశ్ (80) శుక్రవారం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన...
By సుభాష్ Published on 12 Sept 2020 10:24 AM IST
తెలంగాణలో కొత్తగా 2278 పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత వారం కిందట మూడువేలకు చేరువలో ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. తాజాగా గడిచిన 24 గంటల్లో...
By సుభాష్ Published on 12 Sept 2020 8:59 AM IST
మావోయిస్టుల కదలికలపై సరిహద్దుల్లో పోలీసుల ఏరియల్ సర్వే
తెలంగాణ-ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లో మవోయిస్టులు రెచ్చిపోతున్నారు. ఈ మధ్యన తెలుగు రాష్ట్రాల్లో మావోల కదలికలు ఎక్కువయ్యాయి. ఇటీవల సరిహద్దుల్లో...
By సుభాష్ Published on 12 Sept 2020 8:42 AM IST
ఏపీ: ఈనెల 20 నుంచి సిటీ బస్సులు
కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడంతో అన్ని రంగాలతో పాటు బస్సు సర్వీసులు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లాక్డౌన్లో భాగంగా దేశ వ్యాప్తంగా...
By సుభాష్ Published on 12 Sept 2020 8:16 AM IST
ఎల్లుండి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం: వాతావరణ శాఖ
బీహార్ నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఎల్లుండి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు...
By సుభాష్ Published on 11 Sept 2020 3:46 PM IST
అలాంటి విద్యార్థులకు పరీక్షలు వద్దు: కేంద్రం
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణలో...
By సుభాష్ Published on 11 Sept 2020 3:18 PM IST
శ్రావణి ఆత్మహత్య కేసు: బయటపడుతున్న దేవరాజ్ భాగోతం.. రోజుకో మలుపు..!
బుల్లితెర నటి, మౌనరాగం సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో...
By సుభాష్ Published on 11 Sept 2020 2:05 PM IST
గ్రామాల్లోనే ఎక్కువ మందికి కరోనా.. ఐసీఎంఆర్ సెరో సర్వేలో సంచలన నిజాలు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక భారత్లో కూడా తీవ్ర స్థాయిలోనే...
By సుభాష్ Published on 11 Sept 2020 1:08 PM IST
'వైఎస్సార్ ఆసరా' పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో పెద్ద హామీని నెరవేర్చారు. తాడేపల్లిలోని సీఎం...
By సుభాష్ Published on 11 Sept 2020 12:53 PM IST