సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    తెలంగాణలో కొత్తగా 2,166 పాజిటివ్‌ కేసులు
    తెలంగాణలో కొత్తగా 2,166 పాజిటివ్‌ కేసులు

    తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,166 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 10 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో...

    By సుభాష్  Published on 22 Sept 2020 8:49 AM IST


    సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నకిలీ చెక్కుల కేసు సీఐడీకి అప్పగింత
    సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నకిలీ చెక్కుల కేసు సీఐడీకి అప్పగింత

    సీఎం రిలీఫ్‌ ఫండ్‌ (సీఎంఆర్‌ఎఫ్‌) నకిలీ చెక్కుల కేసును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. రూ.117 కోట్లను కొల్లగొట్టేందుకు నకిలీ చెక్కుల విషయంలో...

    By సుభాష్  Published on 22 Sept 2020 8:07 AM IST


    మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
    మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

    హిందూ మత విశ్వాసాలను అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నానిపై బీజేపీ నాయకులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ...

    By సుభాష్  Published on 21 Sept 2020 8:45 PM IST


    రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌..!
    రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌..!

    రైతులకు కేంద్ర సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 2021-22 సంవత్సరానికి ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లోక్‌సభలో...

    By సుభాష్  Published on 21 Sept 2020 8:01 PM IST


    బీహార్‌ రాష్ట్రానికి ప్రధాని మోదీ వరాలు
    బీహార్‌ రాష్ట్రానికి ప్రధాని మోదీ వరాలు

    బీహార్‌ రాష్ట్రంపై ప్రధాని నరేంద్రమోదీ వరాల జల్లు కురిపించారు. అక్టోబర్‌- నవంబర్‌ నెలల్లో బీహార్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆ...

    By సుభాష్  Published on 21 Sept 2020 7:36 PM IST


    తెలంగాణలో భారీ వర్షాలు.. సెలవులన్నీ రద్దు..!
    తెలంగాణలో భారీ వర్షాలు.. సెలవులన్నీ రద్దు..!

    తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మరో రెండు వారాల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉండటంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం...

    By సుభాష్  Published on 21 Sept 2020 7:09 PM IST


    సీఎం జగన్‌ తిరుమల పర్యటన ఖరారు.. ఎప్పుడంటే
    సీఎం జగన్‌ తిరుమల పర్యటన ఖరారు.. ఎప్పుడంటే

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈనెల 23న విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి సాయంత్రం 3.50 గంటలకు చేరుకుంటారు....

    By సుభాష్  Published on 21 Sept 2020 6:09 PM IST


    పెట్రోల్‌ పోసుకుంటే బిర్యానీ ఫ్రీ
    పెట్రోల్‌ పోసుకుంటే బిర్యానీ ఫ్రీ

    బిర్యానీ ప్రియులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఓ పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యం. బెంగళూరుకు చెందిన ఓ పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యం తమ వినియోగదారులకు ఈ బంపర్‌ ఆఫర్‌...

    By సుభాష్  Published on 21 Sept 2020 5:49 PM IST


    రేపు సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష
    రేపు సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్‌ రూపకల్పనపై మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో ఉన్నత...

    By సుభాష్  Published on 21 Sept 2020 4:55 PM IST


    రష్యా వ్యాక్సిన్‌: 120 కోట్ల డోసులకు ఆర్డర్‌.. ఆసక్తి చూపుతున్న 20 దేశాలు
    రష్యా వ్యాక్సిన్‌: 120 కోట్ల డోసులకు ఆర్డర్‌.. ఆసక్తి చూపుతున్న 20 దేశాలు

    కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వివిధ దేశాలు పోరాడుతున్నాయి. వ్యాక్సిన్‌ తయారీలో ఒకరికంటే ఒకరు పోటాపోటీగా ప్రయోగాలు కొనసాగిస్తున్నాయి. తాజాగా రష్యా...

    By సుభాష్  Published on 21 Sept 2020 4:18 PM IST


    భారత నౌకాదళంలో తొలిసారిగా..
    భారత నౌకాదళంలో తొలిసారిగా..

    భారత నౌకాదళంలో తొలి మహిళా అధికారులుగా సబ్‌ లెప్టినెంట్లు కుముదిని త్యాగి, రితిసింగ్‌లు అడుగు పెట్టనున్నారు. భారత నౌకాదళంలో పలు ర్యాంకుల్లో ఎంతో మంది...

    By సుభాష్  Published on 21 Sept 2020 3:36 PM IST


    ముఖ్యమంత్రి సహాయ నిధి నకిలీ చెక్కుల విషయంలో ఏసీబీ విచారణ
    ముఖ్యమంత్రి సహాయ నిధి నకిలీ చెక్కుల విషయంలో ఏసీబీ విచారణ

    ముఖ్యమంత్రి సహాయ నిధి విషయంలో నకిలీ చెక్కులు జారీ చేసిన ముఠాతోపాటు దాని వెనుకున్న వారిపై చర్యలు తీసుకునే విధంగా నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం జగన్‌. ఈ...

    By సుభాష్  Published on 21 Sept 2020 2:47 PM IST


    Share it