నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    15 రోజుల్లోగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్‌
    15 రోజుల్లోగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్‌

    15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్‌మెంట్ల వివరాలు నమోదు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ధరణి పోర్టల్‌పై ఉన్నతాధికారులతో సమీక్ష...

    By సుభాష్  Published on 23 Sept 2020 11:59 AM IST


    కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌తో సీఎం జగన్‌ భేటీ
    కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌తో సీఎం జగన్‌ భేటీ

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. బుధవారం ఉదయం కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షేకావత్‌తో జగన్‌ భేటీ అయ్యారు....

    By సుభాష్  Published on 23 Sept 2020 10:28 AM IST


    తెలంగాణలో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. వెయ్యి దాటిన మరణాలు
    తెలంగాణలో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. వెయ్యి దాటిన మరణాలు

    తెలంగాణలో కరోనా మహమ్మారి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఒక రోజు కేసుల సంఖ్య తగ్గినా.. మరుసటి రోజు...

    By సుభాష్  Published on 23 Sept 2020 9:59 AM IST


    ఇలాంటి యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేయవద్దు: కేంద్రం హెచ్చరిక
    ఇలాంటి యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేయవద్దు: కేంద్రం హెచ్చరిక

    ఈ రోజుల్లో ఫేక్‌ యాప్స్ వల్ల ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. కొన్ని యాప్స్‌ వల్ల ఎన్నో సైబర్‌ నేరాలు జరుగుతున్నాయి. కేంద్ర తన సైబర్‌ ఆవేర్‌నెస్‌...

    By సుభాష్  Published on 23 Sept 2020 9:31 AM IST


    మహారాష్ట్ర: 33కు చేరిన మృతుల సంఖ్య
    మహారాష్ట్ర: 33కు చేరిన మృతుల సంఖ్య

    మహారాష్ట్రలో ఓ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరింది. థానె జిల్లా భీవండిలో మూడంతస్తుల భవనం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ఘటనలో సహాయక చర్యలు...

    By సుభాష్  Published on 23 Sept 2020 8:56 AM IST


    మరో ప్రముఖ బాలీవుడ్‌ నటికి కరోనా పాజిటివ్‌
    మరో ప్రముఖ బాలీవుడ్‌ నటికి కరోనా పాజిటివ్‌

    ప్రముఖ మరో బాలీవుడ్‌ నటి కరోనా బారిన పడ్డారు. నటి జరీనా వహాబ్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో ముంబాయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆమెకు తీవ్ర జ్వరం,...

    By సుభాష్  Published on 23 Sept 2020 8:21 AM IST


    వారికి రేషన్‌ ఇవ్వండి: సుప్రీం కోర్టు
    వారికి రేషన్‌ ఇవ్వండి: సుప్రీం కోర్టు

    కరోనా మహమ్మారి అందరి జీవితాలపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. కరోనా కారణంగా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ కరోనా ప్రభావం సెక్స్‌ వర్కర్లపై...

    By సుభాష్  Published on 22 Sept 2020 3:33 PM IST


    కీరవాణికి అరుదైన వ్యాధి
    కీరవాణికి అరుదైన వ్యాధి

    ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. 200 సినిమాలకుపైగా కీరవాణి సంగీతం అందించారు. ఇప్పటికీ రాజమౌళి సినిమాలతో తన సత్తా...

    By సుభాష్  Published on 22 Sept 2020 2:51 PM IST


    కొత్త రెవెన్యూ చట్టంపై గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ
    కొత్త రెవెన్యూ చట్టంపై గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ బిల్లుతో పాటు ఇతర బిల్లులు చట్ట రూపం దాల్చాయి. కీలకమైన...

    By సుభాష్  Published on 22 Sept 2020 2:22 PM IST


    ఆ 300 మంది మావోయిస్టులు ఎక్కడ..? అత్యాధునిక పరిజ్ఞానంతో గాలింపు
    ఆ 300 మంది మావోయిస్టులు ఎక్కడ..? అత్యాధునిక పరిజ్ఞానంతో గాలింపు

    తెలంగాణలో మవోయిస్టుల కదలికలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రాష్ట్రంలో చొరబడుతున్న మావోయిస్టులను వెనక్కి తరిమికొట్టాలని పోలీసు బలగాలు...

    By సుభాష్  Published on 22 Sept 2020 12:15 PM IST


    ఓపెన్‌ నాలాలపై ప్రభుత్వం ఆగ్రహం.. నవీన్‌ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం..!
    ఓపెన్‌ నాలాలపై ప్రభుత్వం ఆగ్రహం.. నవీన్‌ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం..!

    హైదరాబాద్‌లో ఓపెన్‌ నాలాలపై ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఇటీవల బాలిక సుమేధ (12), నవీన్‌ (45) భారీ వర్షాల కారణంగా ఓపెన్‌ నాలాలు మృత్యుకూపాలుగా మారడంపై...

    By సుభాష్  Published on 22 Sept 2020 11:33 AM IST


    భవనం కూలిన ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య
    భవనం కూలిన ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య

    మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండి పట్టణంలో మూడంతస్థుల భవనం కూప్పలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరింది. సహాయక చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్‌ఎఫ్‌...

    By సుభాష్  Published on 22 Sept 2020 10:00 AM IST


    Share it