సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు
    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు

    దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక పిల్లల నుంచి వృద్ధుల...

    By సుభాష్  Published on 9 Jun 2020 12:41 PM IST


    నార్వేలో ఏం జరిగింది..? కెమెరాకు చిక్కిన దృశ్యం..!
    నార్వేలో ఏం జరిగింది..? కెమెరాకు చిక్కిన దృశ్యం..!

    ఉత్తర నార్వేలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. అనేక ఇళ్లు సముద్రంలో నేలమట్టం అయ్యాయి. చాపకింద నీరులా ఇండ్లన్నింటిని సముద్రం తనలో కలిపేసుకుంది. ఈ విషాద...

    By సుభాష్  Published on 9 Jun 2020 12:06 PM IST


    తెలంగాణలో దసరా వరకు స్కూళ్లు తెరిచే ప్రసక్తే లేదు.!
    తెలంగాణలో దసరా వరకు స్కూళ్లు తెరిచే ప్రసక్తే లేదు.!

    దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కాలరాస్తుండటంతో అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా ఐదు దశల్లో లాక్‌డౌన్‌...

    By సుభాష్  Published on 9 Jun 2020 11:14 AM IST


    సీఎం జగన్‌తో సినీ పెద్దల సమావేశం
    సీఎం జగన్‌తో సినీ పెద్దల సమావేశం

    దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. దీని ప్రభావం ఎన్నో రంగాలపై చూపింది. సినీ రంగం సైతం కుదేలైపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా...

    By సుభాష్  Published on 9 Jun 2020 10:01 AM IST


    ఏపీలో భారీ వర్షాలు
    ఏపీలో భారీ వర్షాలు

    జూన్‌ 1న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. కర్ణాటక, ఏపీ దాటుతూ తెలంగాణ వైపు పయనిస్తున్నాయి. రుతుపవనాల కారణంగా ఇప్పటికే బెంగాల్‌,...

    By సుభాష్  Published on 9 Jun 2020 9:38 AM IST


    గద్వాల: పరువు కోసం కన్న కూతురినే హత్య చేసిన తల్లిదండ్రులు
    గద్వాల: పరువు కోసం కన్న కూతురినే హత్య చేసిన తల్లిదండ్రులు

    దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా దారుణాలు మాత్రం ఆగడం లేదు. పరువు హత్యలు సైతం ఆగడం లేదు. ప్రస్తుతం ఉన్న...

    By సుభాష్  Published on 9 Jun 2020 9:04 AM IST


    అహోబిలంలో చిరుత సంచారం
    అహోబిలంలో చిరుత సంచారం

    కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం దుర్గమ్మ ఆలయం సమీపంలో ఓ చిరుతపులి రోడ్డుపై కనిపించడం కలకలం సృష్టించింది. అహోబిలం పుణ్యక్షేత్రంలో దట్టమైన అడవులు,...

    By సుభాష్  Published on 9 Jun 2020 8:45 AM IST


    రాజేంద్రనగర్‌లో మళ్లీ చిరుత సంచారం
    రాజేంద్రనగర్‌లో మళ్లీ చిరుత సంచారం

    హైదరాబాద్‌ శివార్లలోని రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. వ్యవసాయ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. చిరుత నారం ఫామ్‌ హౌస్‌ వద్ద ఓ...

    By సుభాష్  Published on 9 Jun 2020 8:12 AM IST


    బంగారం ధరలు.. ఏ నగరంలో ఎంత
    బంగారం ధరలు.. ఏ నగరంలో ఎంత

    పసిడి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదలతో దేశీ మార్కెట్‌ బంగారం ధర దిగివచ్చింది. ఇక వెండికూడా అదే బాటలో...

    By సుభాష్  Published on 9 Jun 2020 7:43 AM IST


    తెలంగాణలో కొత్తగా 92 కేసులు.. ఐదుగురు మృతి
    తెలంగాణలో కొత్తగా 92 కేసులు.. ఐదుగురు మృతి

    తెలంగాణలో కరోనా వైరస్‌ కాలరాస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ఇతర జిల్లాల్లో కేసులు నమోదు కాకపోయినా.. ఒక్క...

    By సుభాష్  Published on 9 Jun 2020 6:57 AM IST


    న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌
    న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

    తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనాతో‌ చనిపోయారంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు.. ఇక అతడిపై..!సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి కదా అంటూ ఎలా పడితే అలా పోస్టులు.. ఎవరి మీద...

    By సుభాష్  Published on 8 Jun 2020 10:02 PM IST


    కీలక నిర్ణయం: తెలంగాణలో సినిమా, టీవీ షుటింగ్‌లకు అనుమతి
    కీలక నిర్ణయం: తెలంగాణలో సినిమా, టీవీ షుటింగ్‌లకు అనుమతి

    తెలంగాణలో కరోనా విజృంభిస్తున్నవేళ.. సినిమా, టీవీ షూటింగ్‌లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతి ఇచ్చారు. సినిమా థియేటర్లకు మాత్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు....

    By సుభాష్  Published on 8 Jun 2020 5:02 PM IST


    Share it