బెజవాడ గ్యాంగ్వార్ కేసులో పురోగతి.. వివరాలు వెల్లడించిన డీసీపీ
ఏపీలో సంచలనం సృష్టించిన బెజవాడ గ్యాంగ్వార్ పై పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘర్షణకు సంబంధించి డీసీపీ హర్షవర్ధన్ మీడియా సమవేశం ఏర్పాటు చేసి వివరాలు...
By సుభాష్ Published on 8 Jun 2020 4:25 PM IST
ఢిల్లీలో మరోసారి భూకంపం
దేశ రాజధాని ఢిల్లీలో మరో సారి భూకంపం చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో భూప్రపంకనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 2.1...
By సుభాష్ Published on 8 Jun 2020 3:28 PM IST
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, ఢీజిల్ ధరలు పెంచాయి. చివరిగా మార్చి 16న సవరించిన పెట్రోల్, ఢీజిల్ ధరలను తాగాజా ధరలను పెంచుతూ...
By సుభాష్ Published on 8 Jun 2020 2:26 PM IST
హైదరాబాద్ జీహెచ్ఎంసీలో కరోనా కలకలం
తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ఇతర జిల్లాల్లోకూడా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక...
By సుభాష్ Published on 8 Jun 2020 1:27 PM IST
'మృగశిర కార్తె' ప్రాముఖ్యత
ఈ రోజు నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. ఆశ్విని మొదలుకుని రేవతి వరకూ మనకున్న 27నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది....
By సుభాష్ Published on 8 Jun 2020 12:45 PM IST
నేడు సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. పదో తరగతి...
By సుభాష్ Published on 8 Jun 2020 12:05 PM IST
భారీ ఎన్కౌంటర్.. 9 మది ఉగ్రవాదులు హతం
జమ్మూలో కాల్పులతో దద్దరిల్లిపోయింది. అడవి తల్లి ఒడిలో భారత బలగాలు ఉగ్రవాదులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాల్పుల మోతతో ఉగ్రవాదుల రక్తం ఏరులై...
By సుభాష్ Published on 8 Jun 2020 11:19 AM IST
కరోనా: చైనాను దాటేసిన మహారాష్ట్ర
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. దేశం వ్యాప్తంగా కరోనా...
By సుభాష్ Published on 8 Jun 2020 10:33 AM IST
మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారో తెలుసా..?
ఈ రోజు (జూన్ 8) నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. ఈ రోజు ప్రతి ఇంట్లో చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగివుంది. రోళ్లు...
By సుభాష్ Published on 8 Jun 2020 9:48 AM IST
ఏపీలో రెండు నెలల తర్వాత తెరుచుకున్న ఆలయాలు, మాల్స్, రెస్టారెంట్లు
ఏపీలో సోమవారం (నేడు) నుంచి లాక్డౌన్ నుంచి భారీగా సడలింపులు ఇచ్చింది. లాక్డౌన్ 5.0లో భాగంగా ఇటీవల కేంద్రం జూన్ 8 నుంచి పలు రంగాలకు సడలింపులు...
By సుభాష్ Published on 8 Jun 2020 8:44 AM IST
తెలంగాణలో నేటి నుంచి భారీ సడలింపులు.. మార్గదర్శకాలు ఇవే
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడిలో చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఇక లాక్ డౌన్ 5.0 లో కొన్ని...
By సుభాష్ Published on 8 Jun 2020 8:02 AM IST
బ్రేకింగ్: వాహనదారులకు షాక్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, ఢీజిల్ ధరలు పెంచాయి. చివరిగా మార్చి 16న సవరించిన పెట్రోల్, ఢీజిల్ ధరలను తాగాజా ధరలను పెంచుతూ...
By సుభాష్ Published on 7 Jun 2020 4:15 PM IST