సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    ఆగస్ట్‌ 12 వరకు రైళ్లు రద్దు: రైల్వేశాఖ
    ఆగస్ట్‌ 12 వరకు రైళ్లు రద్దు: రైల్వేశాఖ

    దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 12 వరకు మెయిల్‌, ఎక్స్‌ ప్రెస్‌, ప్యాసింజర్‌,...

    By సుభాష్  Published on 26 Jun 2020 10:16 AM IST


    కామారెడ్డిలో జంట హత్యలు కలకలం
    కామారెడ్డిలో జంట హత్యలు కలకలం

    కామారెడ్డిలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గుమస్తా కాలనీ శివారులో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. వడ్ల సుధాకర్‌ (46), కోయల లక్ష్మయ్య (62)లను...

    By సుభాష్  Published on 26 Jun 2020 9:46 AM IST


    జమ్మూ: భారత ఆర్మీ కాల్పుల్లో ఇప్పటి వరకూ 108 మంది ఉగ్రవాదులు హతం
    జమ్మూ: భారత ఆర్మీ కాల్పుల్లో ఇప్పటి వరకూ 108 మంది ఉగ్రవాదులు హతం

    ముఖ్యాంశాలు కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న జమ్మూకశ్మీర్ ఉగ్రకాల్పులను తిప్పికొడుతున్న భారత ఆర్మీ ఇప్పటి వరకు 108 ఉగ్రవాదులు హతం ప్రతి రోజు కాల్పులకు...

    By సుభాష్  Published on 26 Jun 2020 9:09 AM IST


    మరోసారి తెలంగాణకు కేంద్ర బృందం
    మరోసారి తెలంగాణకు కేంద్ర బృందం

    తెలంగాణలో కరోనా వైరస్‌ రోజురోజుకు పెరుగుతోంది. లాక్‌డౌన్‌కు ముందు వందలోపే నమోదయ్యే కేసులు ఇప్పుడు ఏకంగా వెయ్యికి చేరువలో నమోదవుతున్నాయి. దీంతో మరోసారి...

    By సుభాష్  Published on 26 Jun 2020 8:14 AM IST


    విషాదం: పిడుగు పడి 22 మంది మృతి
    విషాదం: పిడుగు పడి 22 మంది మృతి

    భారీ వర్షాల కారణంగా పిడుగు పాటుకు అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఒకే కుటుంబంలో నలుగురు, ఐదుగురు చొప్పున మృతి చెందడంతో విషాద ఛాయలు...

    By సుభాష్  Published on 25 Jun 2020 4:50 PM IST


    న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌
    న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

    హిందూ దేవాలయ నిర్మాణానికి పాకిస్థాన్‌ రూ.10 కోట్లు కేటాయింపుహిందువులకు పవిత్ర దేవాలయమైన శ్రీకృష్ణుడికి పాకిస్థాన్‌లో ప్రత్యేకంగా ఓ ఆలయం నిర్మాణం...

    By సుభాష్  Published on 25 Jun 2020 4:26 PM IST


    హిందూ దేవాలయ నిర్మాణానికి పాకిస్థాన్‌ రూ.10 కోట్లు కేటాయింపు
    హిందూ దేవాలయ నిర్మాణానికి పాకిస్థాన్‌ రూ.10 కోట్లు కేటాయింపు

    హిందువులకు పవిత్ర దేవాలయమైన శ్రీకృష్ణుడికి పాకిస్థాన్‌లో ప్రత్యేకంగా ఓ ఆలయం నిర్మాణం కానుంది. ఈ ఆలయానికి పాక్‌ ప్రభుత్వం రూ.10 కోట్లను కేటాయించనుంది....

    By సుభాష్  Published on 25 Jun 2020 3:56 PM IST


    రూ. 68వేలకు బంగారం.. ఎప్పుడంటే..!
    రూ. 68వేలకు బంగారం.. ఎప్పుడంటే..!

    ప్రస్తుతం పసిడి ధరలపైనే అందరి దృష్టి. బంగారం ధరలు ప్రతి రోజు బంగారం ప్రియులకు షాకిస్తూనే ఉన్నాయి. ఒకరోజు తగ్గితే వారం రోజులపాటు ధరలు పెడుతున్నాయి....

    By సుభాష్  Published on 25 Jun 2020 3:21 PM IST


    10 బీర్లు తాగి.. 18 గంటలు పడుకున్నాడు..తర్వాత ఏమైందంటే..
    10 బీర్లు తాగి.. 18 గంటలు పడుకున్నాడు..తర్వాత ఏమైందంటే..

    ప్రతి మనిషి ద్రవ రూపంలో ఏదైనా తాగితే అది మూత్రశయంలోకి చేరుతుంది. అది నిండగానే మనకు మూత్రం పోయాలన్న సంకేతాలు మెదడుకు అందుతాయి. కానీ చైనాలో ఓ వ్యక్తి...

    By సుభాష్  Published on 25 Jun 2020 1:49 PM IST


    వివాహమై ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టలేదట.. అసలు విషయం తెలిసి డాక్టర్‌ మైండ్‌ బ్లాకైంది
    వివాహమై ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టలేదట.. అసలు విషయం తెలిసి డాక్టర్‌ మైండ్‌ బ్లాకైంది

    అప్పుడప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే షాక్‌కు గురవుతుంటాము. ప్రస్తుత జనరేషన్‌లో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా..? అని ముక్కునవేలేసుకుంటాము. కానీ నిజ...

    By సుభాష్  Published on 25 Jun 2020 12:04 PM IST


    ఢీ షో జడ్జి పూర్ణకు బెదిరింపులు.. నలుగురి అరెస్ట్
    ఢీ షో జడ్జి పూర్ణకు బెదిరింపులు.. నలుగురి అరెస్ట్

    టాలీవుడ్‌ నటి, ఢీ షో జడ్జి పూర్ణ ( శ్యామ్నా కాసిం)కు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. పూర్ణ అసలు పేరు శ్యామ్నా కాసిం. ఆమెది కేరళ. తెలుగులో...

    By సుభాష్  Published on 25 Jun 2020 11:08 AM IST


    జులై 31 వరకూ లాక్ డౌన్.. స్కూల్స్, కాలేజీలు బంద్..!
    జులై 31 వరకూ లాక్ డౌన్.. స్కూల్స్, కాలేజీలు బంద్..!

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ ను జులై 31 వరకూ పొడిగిస్తున్నట్లు తెలిపారు. మూడు గంటల పాటూ సాగిన ఆల్ పార్టీ మీటింగ్...

    By సుభాష్  Published on 25 Jun 2020 10:42 AM IST


    Share it