శ్రీశైలం: 4వ యూనిట్ పూర్తిగా కాలిపోయింది: జెన్కో సీఎండీ
శ్రీశైలం జల విద్యుత్ అగ్నిప్రమాదం ఘటనలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జెన్కో, ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు...
By సుభాష్ Published on 26 Aug 2020 8:55 PM IST
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్
కరోనాతో పోరాడుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వెల్లడించింది. ఈ మేరకు ఈ రోజు బాలు...
By సుభాష్ Published on 26 Aug 2020 7:39 PM IST
మళ్లీ తగ్గిన బంగారం ధరలు
బంగారం, వెండి తగ్గుదల కొనసాగుతోంది. గత నాలుగైదు రోజుల నుంచి వరుసగా పసిడి, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత మూడు నెలలుగా ఏగబాకిన బంగారం ధరలు ఇప్పుడు...
By సుభాష్ Published on 26 Aug 2020 7:06 PM IST
Newsmeter టాప్ 10 న్యూస్
ఓ వైపు పశ్చాత్తాప వ్యాఖ్యలు.. మరో వైపు కుటిల ప్రయత్నాలుభారత్పై అధిపత్యం కోసం చైనా కుటిల ప్రయత్నాలు చేస్తూ, సరిహద్దుల్లో సైనిక సంపత్తిని మోహరిస్తూ మరో...
By సుభాష్ Published on 26 Aug 2020 5:56 PM IST
ఓ వైపు పశ్చాత్తాప వ్యాఖ్యలు.. మరో వైపు కుటిల ప్రయత్నాలు
భారత్పై అధిపత్యం కోసం చైనా కుటిల ప్రయత్నాలు చేస్తూ, సరిహద్దుల్లో సైనిక సంపత్తిని మోహరిస్తూ మరో వైపు భారత్పై ముసలి కన్నీరు కారుస్తోంది చైనా. భారత్ -...
By సుభాష్ Published on 26 Aug 2020 5:14 PM IST
రెండో సారి కరోనా సోకడంపై క్లారిటీ ఇచ్చిన సీసీఎంబీ డైరెక్టర్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు వైరస్ వ్యాప్తి వేగంగా పెరిగిపోతోంది. చాలా మంది వైరస్ గురించి లేనిపోని అపోహాలు పెట్టుకొంటూ...
By సుభాష్ Published on 26 Aug 2020 3:27 PM IST
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 24 మంది తీవ్రంగా...
By సుభాష్ Published on 26 Aug 2020 12:36 PM IST
ఏపీలో ప్రైవేటు కోవిడ్ కేర్ సెంటర్లపై కొరఢా.. ఐదు ఆస్పత్రుల అనుమతులు రద్దు..!
విజయవాడ స్వర్ణప్యాలెస్ ఘటన నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులపై ఏపీ సర్కార్ కొరఢా ఝులిపిస్తోంది. అనుమతులు, సౌకర్యాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది....
By సుభాష్ Published on 26 Aug 2020 11:37 AM IST
అనంతపురం: ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోట చేసుకుంది. కోవిడ్ వార్డులో పక్కనే ఉన్న...
By సుభాష్ Published on 26 Aug 2020 10:18 AM IST
కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. కోవిడ్ సామాన్యుల రాజకీయ...
By సుభాష్ Published on 26 Aug 2020 9:29 AM IST
నిలిచిపోయిన రూ. 2వేల నోట్ల ముద్రణ
గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో రూ.2వేల నోట్ల ముద్రణ నిలిచిపోయిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తమ వార్షిక నివేదికలో వెల్లడించింది. అలాగే...
By సుభాష్ Published on 26 Aug 2020 8:13 AM IST
ఆ బాలుడు మృత్యుంజయుడు.. శిథిలాల కింద 18 గంటలు
మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కూలిన ఆ భవనం శిథలాల కింద 18 గంటల పాటు ఉన్న ఆ...
By సుభాష్ Published on 26 Aug 2020 7:27 AM IST