సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    ప్రముఖ రచయిత కన్నుమూత
    ప్రముఖ రచయిత కన్నుమూత

    ప్రముఖ రచయిత కలువకొలను సదానంద (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం చిత్తూరు జిల్లా పాకాలలో మరణించారు. 1939 ఫిబ్రవరి...

    By సుభాష్  Published on 25 Aug 2020 6:57 PM IST


    ఈసారి భిన్నంగా పార్లమెంట్‌ సమావేశాలు.. తేదీ ఖరారు..?
    ఈసారి భిన్నంగా పార్లమెంట్‌ సమావేశాలు.. తేదీ ఖరారు..?

    పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఖరారైనట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ లో ఈ సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం సన్నద్దమవుతున్నట్లు సమాచారం. ఈ సమావేశాలు...

    By సుభాష్  Published on 25 Aug 2020 6:36 PM IST


    అర్ధరాత్రి వేళ ఆ అవసరం ఏముంది.. శ్రీశైలం ఘటనలో కొత్త కోణం
    అర్ధరాత్రి వేళ ఆ అవసరం ఏముంది.. శ్రీశైలం ఘటనలో కొత్త కోణం

    శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై తాజాగా మరో కొత్త కోణం వెలుగులోకి...

    By సుభాష్  Published on 25 Aug 2020 6:01 PM IST


    కరోనా పేషెంట్‌ కేఫ్‌కు వెళ్లింది.. 27 మందికి అంటించింది
    కరోనా పేషెంట్‌ కేఫ్‌కు వెళ్లింది.. 27 మందికి అంటించింది

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో వ్యాప్తిస్తోంది. కరోనా సోకిన ఓ మహిళ కేఫ్‌కు వెళ్లడంతో 27 మందికి వ్యాపించిందంటే వైరస్‌ ఎంత వేగంగా...

    By సుభాష్  Published on 25 Aug 2020 3:56 PM IST


    ట్రంప్‌పై ఎదురు దాడి.. కోర్టును ఆశ్రయించిన టిక్‌టాక్‌
    ట్రంప్‌పై ఎదురు దాడి.. కోర్టును ఆశ్రయించిన 'టిక్‌టాక్‌'

    అమెరికాలో ట్రంప్‌ ప్రభుత్వం టిక్‌టాక్‌ ను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిషేధం విధించడంపై టిక్‌టాక్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది....

    By సుభాష్  Published on 25 Aug 2020 2:54 PM IST


    Newsmeter: టాప్‌ 10 న్యూస్‌
    Newsmeter: టాప్‌ 10 న్యూస్‌

    హైదరాబాద్‌: జంట పేలుళ్లకు 13 ఏళ్లుగోకుల్‌చాట్‌, లుంబినీ పార్కు బాంబు పేలుళ్లకు నేటితో 13 ఏళ్ల పూర్తయింది. 2007 ఆగస్టు 25న గ్రేటర్‌ హైదరాబాద్‌...

    By సుభాష్  Published on 25 Aug 2020 1:14 PM IST


    హైదరాబాద్‌: జంట పేలుళ్లకు 13 ఏళ్లు
    హైదరాబాద్‌: జంట పేలుళ్లకు 13 ఏళ్లు

    గోకుల్‌చాట్‌, లుంబినీ పార్కు బాంబు పేలుళ్లకు నేటితో 13 ఏళ్ల పూర్తయింది. 2007 ఆగస్టు 25న గ్రేటర్‌ హైదరాబాద్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ రోజు సాయంత్రం...

    By సుభాష్  Published on 25 Aug 2020 12:35 PM IST


    పెట్రోల్‌ బంక్‌లో దారుణ హత్య
    పెట్రోల్‌ బంక్‌లో దారుణ హత్య

    నిజామాబాద్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాల్కొండ శివారులోని ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌లో రామకృష్ణ (50) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు...

    By సుభాష్  Published on 25 Aug 2020 12:06 PM IST


    ఏవోబీలో భారీ డంప్ స్వాధీనం
    ఏవోబీలో భారీ డంప్ స్వాధీనం

    ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎత్తున డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల డంప్‌ను బీఎస్‌ఎఫ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో...

    By సుభాష్  Published on 25 Aug 2020 10:53 AM IST


    రేషన్‌ బియ్యం వద్దంటే డబ్బులు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం..!
    రేషన్‌ బియ్యం వద్దంటే డబ్బులు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం..!

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతూ...

    By సుభాష్  Published on 25 Aug 2020 9:57 AM IST


    తెలంగాణలో 2,579 కరోనా కేసులు
    తెలంగాణలో 2,579 కరోనా కేసులు

    తెలంగాణలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో దూసుకుపోతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా కరోనా పై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది...

    By సుభాష్  Published on 25 Aug 2020 9:08 AM IST


    నేడు బెంగళూరుకు సీఎం జగన్‌.. ఎందుకంటే
    నేడు బెంగళూరుకు సీఎం జగన్‌.. ఎందుకంటే

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం బెంగళూరుకు వెళ్లనున్నారు. ఆయన 26వ తేదీ వరకు అక్కడే ఉంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. 27న తాడేపల్లి...

    By సుభాష్  Published on 25 Aug 2020 8:37 AM IST


    Share it