మగవారి సంఘం.. దసరాకు ఆ మహిళల బొమ్మలు దహనం
దసరా పండుగ సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఓ పురుష హక్కుల సంస్థ ఈసారి శూర్పణఖ దహన కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించుకుంది.
By Medi Samrat Published on 20 Sept 2025 7:50 PM IST
ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు మోదీకే బాగా తెలుసు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు ప్రధాని మోదీకే బాగా తెలుసని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
By Medi Samrat Published on 20 Sept 2025 7:46 PM IST
Rains : రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్...
By Medi Samrat Published on 20 Sept 2025 7:16 PM IST
తెలంగాణలో ఆ 9 పార్టీలు రద్దు
నామ మాత్రంగా ఉన్న పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేస్తూ వస్తోంది.
By Medi Samrat Published on 20 Sept 2025 7:05 PM IST
ఓజీ సినిమాకు ఇచ్చినట్లుగా.. ఉల్లి, వరి, మిర్చి రైతులకు కూడా ఓ జీవో ఇవ్వొచ్చు కదా..
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా టికెట్ల ధరల పెంపుపై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ స్పందించారు.
By Medi Samrat Published on 20 Sept 2025 6:32 PM IST
టీమిండియా విజయలక్ష్యం 413.. చేధించి సిరీస్ గెలిచేనా.?
ఆస్ట్రేలియా-భారత్ మూడు వన్డేల సిరీస్లో చివరి మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది.
By Medi Samrat Published on 20 Sept 2025 5:38 PM IST
ఓజీ సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచడంపై నిర్మాత ఆగ్రహం
ఓజీ సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచడంపై నిర్మాత నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 20 Sept 2025 5:20 PM IST
కిటికీలు పగలగొట్టి చూసిన కుమారుడు.. తల్లిదండ్రులు ఏమయ్యారంటే.?
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఓ వృద్ధ జంట బలవన్మరణానికి పాల్పడింది.
By Medi Samrat Published on 20 Sept 2025 4:59 PM IST
తల్లిని వేధించిన వ్యక్తికి 10 రోజుల జైలు శిక్ష
సికింద్రాబాద్లోని భోలక్పూర్లో సొంత తల్లిపై దాడి చేసినందుకు నాచారం తారకరామారావు అనే 40 ఏళ్ల వ్యక్తికి సికింద్రాబాద్లోని స్థానిక కోర్టు 10 రోజుల...
By Medi Samrat Published on 20 Sept 2025 4:48 PM IST
టీడీపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ చెంత చేరారు.
By Medi Samrat Published on 20 Sept 2025 3:18 PM IST
ప్రజల ముక్కుపిండి రూ. 270 కోట్లు వసూలు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది : కేటీఆర్
కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారిపై 'రోడ్ సేఫ్టీ సెస్' పేరుతో ప్రభుత్వం అదనపు భారం మోపడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్...
By Medi Samrat Published on 20 Sept 2025 2:45 PM IST
రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను.. పలనాడు గడ్డపై నుంచి సీఎం హెచ్చరికలు
మాచర్లకు స్వాతంత్ర్యం వచ్చింది. అందరిలోనూ సంతోషం కనిపిస్తోంది. ఇది శాశ్వతం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
By Medi Samrat Published on 20 Sept 2025 2:36 PM IST












