వెనకబడ్డ పంత్, అయ్యర్, యశస్వి.. ఈ కారణాలతోనే వీరిని ఎంపిక చేయలేదు..!
వచ్చే నెలలో జరగనున్న ఆసియా కప్కు భారత జట్టును ప్రకటించారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, టీ20...
By Medi Samrat Published on 19 Aug 2025 6:08 PM IST
'మార్వాడీ గో బ్యాక్' ఎక్కడి నినాదం.?.. వీహెచ్ సీరియస్
మార్వాడీ గో బ్యాక్ ఎక్కడి నినాదం అంటూ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత్ రావు సీరియస్ అయ్యారు.
By Medi Samrat Published on 19 Aug 2025 5:14 PM IST
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలివే..!
మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By Medi Samrat Published on 19 Aug 2025 4:59 PM IST
షెఫాలీ వర్మకు షాక్.. మహిళల ప్రపంచకప్కు భారత జట్టు ప్రకటన
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం నాడు మహిళల ప్రపంచ కప్ 2025 కోసం భారత మహిళల జట్టును ప్రకటించింది.
By Medi Samrat Published on 19 Aug 2025 4:45 PM IST
స్త్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదు.. బాధ్యత : మంత్రి
మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న స్త్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదు, బాధ్యత అని రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat Published on 19 Aug 2025 4:16 PM IST
కాసేపట్లో ఆసియా కప్కు భారత జట్టును ప్రకటించనున్న సెలక్షన్ కమిటీ.. ఇంత పోటీనా.?
ఆసియా కప్ 2025 UAE గడ్డపై సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది.
By Medi Samrat Published on 19 Aug 2025 9:22 AM IST
Heavy Rains : స్కూళ్లు, కాలేజీలు బంద్.. మందగించిన నగర 'వేగం'
దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, దీని కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
By Medi Samrat Published on 19 Aug 2025 8:59 AM IST
'యుద్ధం' ఆగేనా.? పుతిన్-జెలెన్స్కీ 'భేటీ' ఎప్పుడంటే..?
మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు చేపట్టిన చొరవ సోమవారం ఒక అడుగు ముందుకు వేసింది.
By Medi Samrat Published on 19 Aug 2025 8:34 AM IST
శ్రీవారి దర్శనం, వసతి కోసం దళారులను ఆశ్రయించకండి : టీటీడీ
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు దర్శనం, వసతి కోసం దళారులను ఆశ్రయించవద్దని, టిటిడి అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా మరియు టోకెన్...
By Medi Samrat Published on 18 Aug 2025 9:19 PM IST
'బుమ్రా ఫిజియో చెప్పేది వినాలి' : మాజీ సెలెక్టర్
ఇంగ్లండ్ టూర్లో 3 టెస్టు మ్యాచ్లు ఆడిన భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై విమర్శలు వస్తున్నాయి.
By Medi Samrat Published on 18 Aug 2025 9:01 PM IST
ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్.. ట్రంప్తో మీటింగ్పై చర్చ
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడారు.
By Medi Samrat Published on 18 Aug 2025 7:51 PM IST
మనీషా కోసం ప్రజల పోరాటం
19 ఏళ్ల ప్లేస్కూల్ టీచర్ మనీషా దారుణ హత్య ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. హర్యానా రాష్ట్రం భివానీలో సింఘాని గ్రామంలో ప్రజల ఆగ్రహం పెరుగుతూనే ఉంది.
By Medi Samrat Published on 18 Aug 2025 7:13 PM IST












