భారత్ NCAP క్రాష్ టెస్ట్లో 5-స్టార్ రేటింగ్ పొందిన స్కోడా కైలాక్
భారత్ NCAP (న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్)లో స్కోడా ఆటో ఇండియా మొదటి సబ్-4 మీటర్ల ఎస్యువి కైలాక్, ప్రతిష్టాత్మకమైన 5-స్టార్ భద్రతా రేటింగ్ను...
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Jan 2025 4:30 PM IST
భారత్లో సామ్సంగ్ హెల్త్ యాప్లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్ను ప్రవేశపెట్టిన సామ్సంగ్
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్సంగ్ వినియోగదారులు తమ ఆరోగ్యాన్ని మరింత సమగ్రంగా నిర్వహించడంలో సహాయపడటానికి సామ్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Jan 2025 4:15 PM IST
నిజమెంత: అఖిలేష్ యాదవ్ కుంభమేళాకు హాజరై స్నానం చేశారా?
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశంగా పేరొందిన మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతోంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 17 Jan 2025 4:29 PM IST
నిజమెంత: రాయ్ బరేలీలో కుంభమేళా పోస్టర్పై ముస్లిం వ్యక్తి మూత్ర విసర్జన చేశాడనే వాదనలో నిజం లేదు
ఉత్తరప్రదేశ్లో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. కోట్లలో భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలి వస్తున్నారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 17 Jan 2025 9:15 AM IST
FactCheck : ప్రధాని మోదీ లగ్జరీ వాచ్ ధరించారా.?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Jan 2025 4:52 PM IST
ఫార్ములా ఈ రేసు : గ్రీన్కో ఎండీ అనిల్ చలమలశెట్టికి ఏసీబీ సమన్లు
గ్రీన్కో మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ చలమలశెట్టికి తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) సమన్లు జారీ చేసింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Jan 2025 4:25 PM IST
నాగోబా జాతరకు వేళాయె.. గంగాజల యాత్ర గురించి మీకు తెలుసా?
తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ గిరిజన ధార్మిక కార్యక్రమాలలో ఒకటి కేస్లాపూర్ నాగోబా జాతర. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ప్రతి సంవత్సరం...
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 Jan 2025 1:45 PM IST
EV ఫైనాన్సింగ్ కోసం కోటక్ మహీంద్రా ప్రైమ్తో భాగస్వామ్యం చేసుకున్న JSW MG మోటార్ ఇండియా
JSW MG మోటార్ ఇండియా తన వినూత్నమైన Battery-As -A-Service (BaaS) యాజమాన్య ప్రోగ్రామ్ కోసం EV వినియోగదారుల కొరకు ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించడంలో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 Jan 2025 5:30 PM IST
ప్రీమియం శ్రేణి QLED టీవీలతో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించిన JVC
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్లో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జపనీస్ బ్రాండ్ అయిన JVC, భారతీయ టీవీ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించినట్లు సంతోషంగా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 Jan 2025 5:00 PM IST
భారతదేశంలో తదుపరి గెలాక్సీ ఎస్ సిరీస్ ముందస్తు రిజర్వేషన్ ను ప్రారంభించిన సామ్సంగ్
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్సంగ్, ఈరోజు నుండి తమ తదుపరి గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్ఫోన్ను వినియోగదారులు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 Jan 2025 4:15 PM IST
ఖమ్మంలో కొత్త షోరూమ్ ప్రారంభించిన ప్యూర్ ఈవీ
భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ప్యూర్ ఈవీ, ఈరోజు తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరలో కొత్త షోరూమ్ను ప్రారంభిస్తున్నట్లు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Jan 2025 3:00 PM IST
FactCheck : ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీ తన భార్యతో కలిసి ఇరాక్ లోని కర్బలాకు వెళ్లాడా?
ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ, అతని భార్య ఆంటోనెలా రోకుజో ఇరాక్లోని పవిత్ర నగరమైన కర్బాలాను సందర్శించినట్లు చూపుతున్న చిత్రాలు వైరల్ అయ్యాయి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 Jan 2025 8:03 PM IST