చెరువులో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
హైదరాబాద్: ఈతకు వెళ్లి గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యమైంది. అబ్దుల్లాపూర్మెట్టు మండలం పిగ్లిపూర్ గ్రామ చెరువులో ఈతకు వెళ్లి సందీప్ అనే...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Nov 2019 11:06 AM IST
పెళ్లి కుమార్తెకు తులం బంగారం..!
అసోం ప్రభుత్వం సంచలన పథకాన్ని ప్రవేశపెట్టింది. బాల్య వివాహాలను ఆపేందుకు, బాలికల విద్యను మరింతగా ప్రోత్సహించేందుకు కాస్త వినూత్నంగా ఆలోచించింది....
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Nov 2019 10:45 AM IST
జార్జ్ రెడ్డి సినిమా పెద్ద హిట్టవ్వాలి : టీఆర్ఎస్ లీడర్ తలసాని సాయి
విద్యార్థి విప్లవోద్యమ నాయకుడు జార్జిరెడ్డి కథతో తెరకెక్కిన చిత్రం జార్జిరెడ్డి. ఈ నెల 22న విడుదల కాబోతోన్న ఈ సినిమా గురించి ఇటు ఇండస్ట్రీలో అటు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Nov 2019 10:35 AM IST
కోల్కతాలో కరెన్సీ కట్టల వాన..!
ఆకాశం నుంచి నోట్ల వర్షం కురిస్తే ఎలా ఉంటుంది. మన ఎదురుగా అలా డబ్బులు పడుతూ ఉంటే ఏం చేస్తాం.. ఎంచక్కా ఏరుకోమూ.. అచ్చంగా ఇలాంటి సీన్ ఒకటి జరిగింది. ఓ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Nov 2019 10:19 AM IST
అదంతా దుష్ప్రచారమే: మంత్రి బాలినేని
అమరావతి: అంతర్జాతీయ ఆర్బిట్రేషన్కు సంప్రదాయేతర ఇంధన కంపెనీలు వెళ్లబోతున్నాయని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముప్పులాంటిందంటూ వచ్చిన కథనాలు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Nov 2019 6:56 PM IST
వారి పాదయాత్ర సోనియా మనసును కరిగిస్తుందా..?
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పీసీసీ ఇవ్వాలని ఆదిలాబాద్ నుంచి చేపట్టిన 'సంకల్ప పాదయాత్ర' గాంధీభవన్ చేరుకుంది. ఆదిలాబాద్ జిల్లా sc సెల్ కన్వీనర్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Nov 2019 6:37 PM IST
ఫ్లై ఓవర్ పనులు పైపైకి...!
విజయవాడ: దుర్గా ప్లైఓవర్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటి వరకు ఫ్లైఓవర్కు సంబంధించి దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Nov 2019 6:17 PM IST
సానుకూల వాతావరణం సృష్టిస్తే విధుల్లో చేరుతాం : జేఏసీ నేతలు
ముఖ్యాంశాలు సమ్మె విరమించేందుకు సిద్దమన్న జేఏసీ నేతలు ప్రభుత్వం సానుకూల వాతావరణం సృష్టించాలన్న నేతలు ప్రభుత్వం, యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకుంటాయని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Nov 2019 5:31 PM IST
జేసీ బ్రదర్స్కి షాకిచ్చిన ముఖ్య అనుచరుడు..!
అనంతపురం జిల్లా టీడీపీ నేతలకు మరో షాక్ తగిలింది. జేసీ దివాకర్రెడ్డి, ప్రభాకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న షబ్బీర్ అలీ అలియాస్ గోరా వైసీపీ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Nov 2019 5:16 PM IST
పైకి రైతు సంక్షేమం..లోపల 'మహా' రాజకీయం..!
ఢిల్లీ: మరాఠా యోధుడు, రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మహారాష్ట్ర రాజకీయాలు చిందరవందరగా ఉన్న నేపథ్యంలో వీరి భేటీకి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Nov 2019 5:09 PM IST
కాకినాడ తీరంలో ఇండో-అమెరికా సైనిక విన్యాసాలు..!
ముఖ్యాంశాలు ‘టైగర్ ట్రయాంఫ్’ పేరుతో సైనిక విన్యాసాలు ఓ వైపు యుద్ధ ట్యాంకులు, మరో వైపు త్రివిధ దళాల ట్రూపులు యుద్ధ వాతావరణాన్ని తలపించేలా సైనిక...
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Nov 2019 4:51 PM IST
చంద్రబాబుపై 'చింత'నిప్పులు చెరిగిన శ్రీకాంత్ రెడ్డి..!
ముఖ్యాంశాలు చంద్రబాబు కాదు స్టేల బాబు :శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబు సెక్యులర్ అని చెప్పుకోగలరా?:శ్రీకాంత్ రెడ్డి స్టేలు తొలగించుకుని బాబు విచారణకు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Nov 2019 4:28 PM IST












