అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి.. షాక్లో కుటుంబ సభ్యులు
అమెరికాలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన 23 ఏళ్ల యువతి అనారోగ్యం బారిన పడి మృతి చెంది కనిపించింది.
By అంజి Published on 9 Nov 2025 8:13 AM IST
Hyderabad: ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో 277 వీధి కుక్కలను తొలగించిన జీహెచ్ఎంసీ
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నవంబర్ 8, శనివారం హైదరాబాద్ అంతటా..
By అంజి Published on 9 Nov 2025 8:00 AM IST
'ప్రతి ఎర్రచందనం దుంగకూ బార్ కోడ్'.. స్మగ్లర్లకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
స్మగ్లర్ల చేతిలో అక్రమంగా నరకగా అటవీ శాఖ అధికారులకు పట్టుబడిన ప్రతి ఎర్రచందనం దుంగకు ప్రత్యేక బార్ కోడ్, జియో ట్యాగింగ్ తో లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు...
By అంజి Published on 9 Nov 2025 7:40 AM IST
శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్
శబరిమలకు యాత్రికులకు రైల్వే శుభవార్త చెప్పింది. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు వెళ్లే భక్తుల కోసం తెలుగు...
By అంజి Published on 9 Nov 2025 7:25 AM IST
'పంట నష్ట పరిహారం హెక్టారుకు రూ.25000'.. మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన
తుఫాను వల్ల పంటలు కొల్పోయిన రైతులకు నష్టపరిహారాన్ని హెక్టారుకు రూ.17 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతున్నట్టు...
By అంజి Published on 9 Nov 2025 7:11 AM IST
లైంగిక దాడికి యత్నం.. ప్రతిఘటించిందని.. 40 ఏళ్ల మహిళను చంపేసిన 14 ఏళ్ల బాలుడు
ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్లో 14 ఏళ్ల బాలుడు.. 40 ఏళ్ల మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే జరిగిన దాడిలో మహిళ మరణించినట్లు పోలీసులు...
By అంజి Published on 9 Nov 2025 6:50 AM IST
వరకట్న హత్య కేసు.. 'చనిపోయిన' మహిళ.. గ్వాలియర్లో సజీవంగా.. ఆపై ప్రియుడితో.. ట్విస్ట్ ఇదే
ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లాలో వరకట్న హత్య కేసులో చనిపోయిందని చెప్పబడుతున్న ఓ మహిళ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో సజీవంగా కనిపించింది.
By అంజి Published on 9 Nov 2025 6:42 AM IST
వచ్చే ఏడాది నుంచి అధికారిక ఉత్సవంగా కోటి దిపోత్సవం: సీఎం రేవంత్
కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By అంజి Published on 9 Nov 2025 6:30 AM IST
వార ఫలాలు: తేది 09-11-2025 నుంచి 15-11-2025 వరకు
ముఖ్యమైన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. గృహమునకు దూరపు బంధువుల రాక ఆనందం...
By జ్యోత్స్న Published on 9 Nov 2025 6:19 AM IST
డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1న ప్రారంభమై డిసెంబర్ 19 వరకు కొనసాగుతాయి...
By అంజి Published on 8 Nov 2025 1:36 PM IST
ఒత్తిడిని తగ్గించే చిట్కాలు ఇవిగో
మనలో ఒత్తిడి పెరగడం వల్ల.. భయం, ఆందోళన, మహిళల్లో నెలసరి సమస్యలు, ఊబకాయం, నిద్రలేమి, అల్జీమర్స్ వంటి సమస్యలు..
By అంజి Published on 8 Nov 2025 12:47 PM IST
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్.. ఏడుగురికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని జగ్గంపేట సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా...
By అంజి Published on 8 Nov 2025 11:52 AM IST












