Hyderabad: 5,301 అగ్ని ప్రమాదాలు.. 40 మరణాలు.. ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
17 మంది ప్రాణాలను బలిగొన్న ఘోరమైన గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం తర్వాత, హైదరాబాద్లోని అధికారులు నగరం అంతటా అగ్నిమాపక భద్రత, అత్యవసర ప్రతిస్పందన...
By అంజి Published on 24 May 2025 12:09 PM IST
'వీరమల్లు'కు ముందు థియేటర్ల బందా?.. ఏపీ మంత్రి బిగ్ వార్నింగ్
జూన్ 1 నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై మంత్రి దుర్గేశ్ మండిపడ్డారు.
By అంజి Published on 24 May 2025 11:22 AM IST
PM e-Drive: హైదరాబాద్కు 2,000 ఎలక్ట్రిక్ బస్సుల మంజూరు
హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసింది.
By అంజి Published on 24 May 2025 10:47 AM IST
బరితెగించిన బీజేపీ నేత.. నడిరోడ్డుపైనే శృంగారం.. వీడియో వైరల్
మధ్యప్రదేశ్ బీజేపీ నేత మనోహర్ లాల్ ధకడ్ నడిరోడ్డుపై బరితెగించాడు. ఢిల్లీ - ముంబై ఎక్స్ప్రెస్ వేపై ఓ మహిళతో అసభ్యకరంగా వ్యవహరించాడు.
By అంజి Published on 24 May 2025 9:55 AM IST
6,100 కానిస్టేబుల్ పోస్టులు.. హాల్ టికెట్లు విడుదల
6,100 కానిస్టేబుల్ పోస్టుల ఫైనల్ ఎగ్జామ్కు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల అయ్యాయి.
By అంజి Published on 24 May 2025 9:12 AM IST
మెట్రోలో మహిళలను రహస్యంగా చిత్రీకరించిన వ్యక్తి అరెస్టు
బెంగళూరు మెట్రోలో మహిళలను రహస్యంగా చిత్రీకరించి, ఆ కంటెంట్ను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసినందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు...
By అంజి Published on 24 May 2025 8:35 AM IST
Hyderabad: నేటి నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన మెట్రో ఛార్జీలు
సవరించిన మెట్రో ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కనిష్ఠంగా టికెట్ ధర రూ.11, గరిష్ఠంగా రూ.69గా మెట్రో యాజమాన్యం నిర్ణయించింది.
By అంజి Published on 24 May 2025 8:03 AM IST
నేడు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 24 May 2025 7:38 AM IST
రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. మంత్రి కీలక ప్రకటన
రాష్ట్రంలోని రైతులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకంపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు.
By అంజి Published on 24 May 2025 7:01 AM IST
హైదరాబాద్లో తొలి కోవిడ్ కేసు నమోదు.. కోలుకున్న రోగి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో ఓ డాక్టర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు.
By అంజి Published on 24 May 2025 6:52 AM IST
దారుణం.. స్కూల్ ఫీజు కోసం నానమ్మను చంపిన 14 ఏళ్ల బాలుడు.. ఆపై శవం పక్కనే..
లక్నోలోని మలిహాబాద్ ప్రాంతంలో బుధవారం రాత్రి పాఠశాల ఫీజుల విషయంలో జరిగిన వాగ్వాదం తర్వాత 14 ఏళ్ల బాలుడు తన 70 ఏళ్ల నానమ్మను గొంతు నులిమి చంపాడు.
By అంజి Published on 24 May 2025 6:35 AM IST
ఆంధ్రా మాజీ క్రికెటర్ అరెస్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీగా నటించి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల నుండి డబ్బు వసూలు చేసిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తిని హైదరాబాద్...
By అంజి Published on 23 May 2025 1:18 PM IST












