'భారత్ అవమానాన్ని సహించదు'.. అమెరికాకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమతో భారత్, చైనా సంబంధాలను కట్ చేయాలని చూస్తే బ్యాక్ఫైర్ అవుతుందన్నారు.
By అంజి Published on 3 Oct 2025 7:27 AM IST
ఘోర విషాదం.. చెరువులో దుర్గా విగ్రహంతో కూడిన ట్రాక్టర్ బోల్తా.. 11 మంది మృతి
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం ఖాండ్వా జిల్లాలోని పంధాన ప్రాంతంలో దుర్గామాత విగ్రహ నిమజ్జనం కోసం...
By అంజి Published on 3 Oct 2025 7:05 AM IST
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. బిగ్ అలర్ట్ ఇచ్చిన వాతావరణ కేంద్రం
బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం సుమారు నిన్న సాయంత్రం5 గంటల సమయంలో గోపాల్పూర్ సమీపంలో ఒడిశా తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 3 Oct 2025 6:55 AM IST
దేవరగట్టులో కర్రల సమరం.. 100 మందికిపైగా గాయాలు.. పలువురి పరిస్థితి విషమం
కర్నూలు జిల్లా హోళగుంద మండడలం దేవరగట్టులో దసరా ఉత్సవాల్లో భాగంగా జరిగిన బన్నీ ఉత్సవంలో 2 లక్షల మంది వరకు పాల్గొన్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 3 Oct 2025 6:39 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం
స్థిరస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి....
By అంజి Published on 3 Oct 2025 6:12 AM IST
ఫస్ట్ నైట్ రాత్రి ఆ పని చేసిన భార్య.. షాక్లో భర్త.. తెల్లవారుజాము 3 గంటల సమయంలో..
రాజస్థాన్లోని కిషన్గఢ్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఫస్ట్ నైట్ రోజు భార్య చేసిన పనికి.. భర్త కుటుంబం షాక్కు గురైంది.
By అంజి Published on 30 Sept 2025 2:01 PM IST
ఈ ఏడాది 88 శాతం ఆదాయ వృద్ధి.. బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా దూసుకుపోతున్న వెర్సే ఇన్నోవేషన్
భారత్కు చెందిన ప్రముఖ స్థానిక భాషా సాంకేతిక వేదిక, AI-ఆధారిత టెక్ కంపెనీ అయిన వెర్సే ఇన్నోవేషన్ 2024 - 2025 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను...
By అంజి Published on 30 Sept 2025 12:57 PM IST
హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్
సీనియర్ ఐపీఎస్ అధికారి, వీసీ సజ్జనార్ సెప్టెంబర్ 30, మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు.
By అంజి Published on 30 Sept 2025 11:35 AM IST
భార్యను గొంతు నులిమి చంపి.. ఫ్రెండ్కి వీడియో సందేశం పంపి భర్త సూసైడ్
గురుగ్రామ్లోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలోని వారి అపార్ట్మెంట్లో 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్యను గొంతు నులిమి చంపి, తర్వాత ఆత్మహత్య...
By అంజి Published on 30 Sept 2025 10:49 AM IST
సీతాఫలాలు ఎవరు తినకూడదంటే?
సీజన్ కావడంతో మార్కెట్కు వెళ్తే ఇప్పుడు ఎటు చూసినా సీతాఫలాలే కనిపిస్తున్నాయి. ధర కూడా అందుబాటులోనే ఉంది.
By అంజి Published on 30 Sept 2025 10:00 AM IST
బీజేపీ సీనియర్ నేత మల్హోత్రా కన్నుమూత
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా (94) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన..
By అంజి Published on 30 Sept 2025 9:22 AM IST
జీఎస్టీ లాభాలపై రాష్ట్రవ్యాప్త ప్రచారం: సీఎం
జీఎస్టీని రెండు శ్లాబులకే పరిమితం చేసినందున రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలను ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
By అంజి Published on 30 Sept 2025 8:35 AM IST












