కాలేజీలో దారుణం.. సీనియర్ విద్యార్థినిపై జూనియర్ అత్యాచారం.. బాయ్స్ వాష్రూమ్లోకి లాగి..
బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్లో తన సీనియర్ విద్యార్థిపై అత్యాచారం చేసిన కేసులో జూనియర్ విద్యార్థిని అరెస్టు చేశారు.
By అంజి Published on 17 Oct 2025 1:24 PM IST
Hyderabad: రూ.110 కోట్ల విలువైన 1.30 ఎకరాల ప్రభుత్వ భూమి హైడ్రా స్వాధీనం
ఆక్రమణల నిరోధక కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తూ, హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన మరియు ఆస్తి రక్షణ సంస్థ (HYDRAA) ఆసిఫ్నగర్ మండల పరిధిలోని..
By అంజి Published on 17 Oct 2025 12:30 PM IST
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఇంటికి బాంబు బెదిరింపు
శుక్రవారం చెన్నైలోని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు వచ్చింది. తమిళనాడు డీజీపీ కార్యాలయానికి...
By అంజి Published on 17 Oct 2025 11:25 AM IST
Jubileehills byPoll: రకుల్, సమంత, తమన్నాల నకిలీ ఓటర్ ఐడీలు వైరల్.. కేసు నమోదు
ప్రముఖ సినీ నటీమణుల నకిలీ ఓటరు ఐడీ కార్డులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 17 Oct 2025 10:30 AM IST
హైదరాబాద్ శిశువైద్యురాలి 8 ఏళ్ల పోరాటం.. దిగొచ్చిన FSSAI.. నకిలీ ఓఆర్ఎస్లపై నిషేధం
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేసిన ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ (ORS) ఫార్ములాకు అనుగుణంగా లేకపోతే..
By అంజి Published on 17 Oct 2025 9:52 AM IST
మద్యంలో నిద్రమాత్రలు కలిపి భర్తను చంపిన కేసు.. భార్య, ఆమె ప్రియుడితో పాటు మరో నలుగురి అరెస్టు
గత నెలలో కరీంనగర్లో జరిగిన కారు డ్రైవర్ కె. సురేష్ (36) అనుమానాస్పద మృతి కేసును సమగ్రంగా దర్యాప్తు చేయగా..
By అంజి Published on 17 Oct 2025 8:55 AM IST
ఈశాన్య రుతుపవనాల ఎఫెక్ట్.. నేడు ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో కూడా
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని...
By అంజి Published on 17 Oct 2025 8:15 AM IST
9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. జైలు శిక్ష అంటూ టీచర్ బెదిరింపులు
కేరళలోని పాలక్కాడ్లో గల కన్నాడి హయ్యర్ సెకండరీ స్కూల్లో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు, ప్రధానోపాధ్యాయురాలు...
By అంజి Published on 17 Oct 2025 7:44 AM IST
ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా పోటీకి అర్హులే: మంత్రి పొంగులేటి
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా వారు కూడా పోటీ చేయొచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు.
By అంజి Published on 17 Oct 2025 7:24 AM IST
ధనతేరస్ ముందు మలబార్ గోల్డ్కి బహిష్కరణ పిలుపులు
ధనతేరస్కి కొన్ని రోజుల ముందు కేరళకు చెందిన ప్రముఖ ఆభరణాల బ్రాండ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వివాదంలో చిక్కుకుంది.
By అంజి Published on 17 Oct 2025 7:17 AM IST
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు? క్లారిటీ!
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచేందుకు కేంద్రం కొత్త పాలసీని తీసుకొచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం...
By అంజి Published on 17 Oct 2025 7:06 AM IST
సన్నవడ్లకు మద్ధతు ధర.. రూ.500 బోనస్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో
వర్షాకాల సీజన్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1 కోటి 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించనున్నట్టు అంచనా వేసిన నేపథ్యంలో..
By అంజి Published on 17 Oct 2025 6:47 AM IST












