ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

YSRCP announced MLC candidates. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు.

By Medi Samrat  Published on  20 Feb 2023 10:52 AM GMT
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు. మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వారిలో ఓసీ-4, ఎస్టీ-1, బీసీ-11, ఎస్సీ-2 అభ్యర్థులు ఉన్నారు. స్థానిక సంస్థల కోటాలో 9 మంది.. ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, గవర్నర్ కోటాలో ఇద్దరు అభ్యర్థులను వైఎస్సార్సీపీ ప్రకటించింది.

స్థానిక సంస్థలు :

1) నర్తు రామారావు

2) కుడిపూడి సూర్యనారాయణ

3) వంకా రవీంద్రనాథ్

4)కవురు శ్రీనివాస్

5) మెరుగ మురళి

6) డా. సిపాయి సుబ్రమణ్యం

7) రామసుబ్బారెడ్డి

8) డాక్టర్ మధుసూధన్

9) ఎస్ మంగమ్మ

ఎమ్మెల్యే కోటా :

10) పీవీవీ సూర్యనారాయణరాజు

11) పోతుల సునీత

12) కోలా గురువులు

13) బొమ్మి ఇజ్రాయెల్

14) ఏసు రత్నం

15) మర్రి రాజశేఖర్

16) జయమంగళ వెంకటరమణ

గవర్నర్ కోటా :

17) కుంబా రవిబాబు

18) కర్రి పద్మశ్రీ




Next Story