పొంగులేటి కుమారుడి ఎంగేజ్ మెంట్ కు హాజరైన సీఎం వైఎస్ జగన్
By న్యూస్మీటర్ తెలుగు Published on : 18 Oct 2019 11:32 PM IST

హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భాగ్యనగరంలో పలు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు .సతీసమేతంగా నూతన వధూవరూలను ఆశీర్వదించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడి ఎంగేజ్ మెంట్ కార్యక్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.



Next Story