కృష్ణా జిల్లా నుంచి ఒడిశాకు తాబేళ్ల అక్రమ తరలింపు
By తోట వంశీ కుమార్ Published on
12 Sep 2020 8:35 AM GMT

కృష్ణా జిల్లా నుండి ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లును పోలీసులు పట్టుకున్నారు. కైకలూరు కలిదిండి మండలం పోలీసులు రాత్రి వాహనాల తనిఖీలు చేస్తూ ఉండగా సానారుద్రవరం గ్రామం వద్ద సుమారు టన్ను తాబేళ్లను పోలీసులు స్వాధీనం చేసుకొని.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Next Story