సైన్స్ & టెక్నాలజీ / బిజినెస్ - Page 159
పరుగులు పెడుతోన్న పసిడి..
హమ్మయ్య..బంగారం ధర కాస్త తగ్గిందనుకునే లోపే మళ్లీ పెరుగుతోంది. వరుసగా మూడో రోజు..ఢిల్లీ లో బంగారం ధర రూ.300 పెరగడంతో..10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర...
By రాణి Published on 20 Feb 2020 5:11 PM IST
గ్రహాంతర వాసులారా! ఆర్ యూ దేర్?
శాస్త్రవేత్తలు గ్రహాంతర వాసుల కోసం ఇప్పుడు రాత్రంతా వెతుకులాట ప్రారంభించబోతున్నారు. రాత్రి వేళల ఆకాశం నుంచి అంతరిక్షం నుంచి గ్రహాంతరవాసులు ఏవైనా...
By సుభాష్ Published on 17 Feb 2020 8:24 PM IST
నగదు విత్ డ్రా..మరింత భారం ?
నగదు విత్ డ్రా చేసుకోవడం ఇకపై మరింత భారం కానుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంటర్ ఛేంజ్ ఏటీఎంలలో నగదు విత్ డ్రా పై ఫీజులు పెంచాలని...
By రాణి Published on 15 Feb 2020 3:23 PM IST
కీలక సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తున్న 'హైదరాబాద్ త్రిపుల్ ఐటీ బృందం'
హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ పరిశోధన బృందం సంచలనం సృష్టించింది. కీలక సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటి వరకు ఇతర భాషల్లోని వీడియోల అనువాదం సబ్...
By సుభాష్ Published on 14 Feb 2020 1:42 PM IST
భారీగా పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర.. రూ. 145 పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ గ్యాస్ వినియోగదారులకు షాకిచ్చింది. గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. సబ్సిడీయేతర వంట గ్యాస్...
By సుభాష్ Published on 12 Feb 2020 1:22 PM IST
తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్న అమెజాన్..!
అమెజాన్.. తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. ఈ టెక్ దిగ్గజం తెలంగాణలో 11,624 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు డేటా సెంటర్లను...
By రాణి Published on 10 Feb 2020 11:15 AM IST
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇప్పటి వరకు పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడో రోజు కూడా కిందకు దిగివచ్చింది. దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో...
By సుభాష్ Published on 8 Feb 2020 4:34 PM IST
'ఫోన్పే'లో అదిరిపోయే ఫీచర్
వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక యాప్లు అందుబాటులోకి వచ్చాయి. గూగుల్పే, ఎంఐపే, పేటీఎం, టీ-వాలెట్ల కారణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు...
By సుభాష్ Published on 7 Feb 2020 3:05 PM IST
ఎస్బీఐ కీలక నిర్ణయం.. ఖాతాదారులకు గుడ్ న్యూస్
దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్న్యూస్ వినిపించింది. ఆర్బీఐ తాజా మానిటరీ పాలసీ రివ్యూ అనంతరం తన ఎంసీఎల్ఆర్ తగ్గిస్తూ నిర్ణయం...
By సుభాష్ Published on 7 Feb 2020 1:40 PM IST
ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక
ఎస్బీఐ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. తమ తమ అకౌంట్లకు కేవైసీ ప్రక్రియ ఫిబ్రవరి 28వ తేదీలోగా పూర్తి చేసుకోవాలని, లేకపోతే ఖాతా రద్దు చేయడం...
By సుభాష్ Published on 3 Feb 2020 8:52 PM IST
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. రూ.225 పెంపు
ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో జనాలు సతమతమవుతుంటే..ఇప్పుడు మరో షాక్ తగిలినట్లయింది. తాజాగా మరోసారి వంట గ్యాస్ ధరలు పెరిగాయి. కాకపోతే...
By సుభాష్ Published on 2 Feb 2020 3:27 PM IST
హైదరాబాద్ కీ తప్పని కరోనా వైరస్ దెబ్బ
ముఖ్యాంశాలు హైదరాబాద్ చుట్టుపక్కల లెక్కలేనన్ని ఫార్మా కంపెనీలు ఆర్థికంగా హైదరాబాద్ ని దెబ్బకొడుతున్న కరోనా.. వాటికి ఎపిఐల దిగుమతి చైనానుంచే ఎక్కువ...
By రాణి Published on 1 Feb 2020 5:45 PM IST














