You Searched For "kerala"
ఆలయ ఉత్సవంలో బాణాసంచా ప్రమాదం.. 150 మందికిపైగా గాయాలు, 8 మంది పరిస్థితి విషమం
కేరళలోని కాసర్గోడ్లో సోమవారం ఆలయ ఉత్సవాల సందర్భంగా జరిగిన బాణాసంచా ప్రమాదంలో 150 మందికి పైగా గాయపడ్డారు.
By అంజి Published on 29 Oct 2024 8:21 AM IST
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్న్యూస్
శబరిమల వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆన్లైన్లో బుకింగ్ చేసుకోని భక్తులు కూడా అయ్యప్పను దర్శనం చేసుకోవచ్చని పినరయి విజయన్...
By అంజి Published on 16 Oct 2024 7:45 AM IST
మరోమారు కేరళలో భారీ వర్షాలు
కేరళలోని ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో హెచ్చరికలు చేసింది.
By Kalasani Durgapraveen Published on 11 Oct 2024 10:43 AM IST
ఏపీలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య
ఆంధ్రప్రదేశ్లోని పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా ఉందని కేంద్రం తాజాగా వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి.
By అంజి Published on 30 Sept 2024 6:45 AM IST
భారత్లో వేగంగా సోకే మంకీపాక్స్ గ్రేడ్-1(బి) కేసు నమోదు
భారత్లో మరో మంకీపాక్స్ కేసు నమోదు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 23 Sept 2024 7:30 PM IST
అలర్ట్.. భారత్లో రెండో మంకీపాక్స్ కేసు నమోదు
భారత్లో రెండో మంకీపాక్స్ కేసు నమోదు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 18 Sept 2024 9:00 PM IST
నిఫా వైరస్ విజృంభణ.. మాస్క్లు తప్పనిసరి చేసిన కేరళ
కేరళలో నిఫా వైరస్ కేసులు కలవరం సృష్టిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 16 Sept 2024 5:31 PM IST
అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ కలకలం.. ఐదు మరణాలు నమోదు
ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే అరుదైన, ప్రాణాంతక మెదడు ఇన్ఫెక్షన్ కారణంగా మొత్తం ఐదు మరణాలు నమోదయ్యాయి.
By అంజి Published on 8 Aug 2024 12:45 PM IST
వయనాడ్ బాధితులకు ప్రభాస్ రూ.2 కోట్ల విరాళం
కేరళలోని వయనాడ్లో ప్రకృతి విలయం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 7 Aug 2024 11:53 AM IST
ఆర్థిక మోసం కేసులో పద్మశ్రీ అవార్డు గ్రహీత అరెస్ట్
కేరళకు చెందిన వ్యాపారవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుందర్ సి మీనన్ను.. త్రిసూర్ జిల్లాలో ఆర్థిక మోసం ఆరోపణలపై మంగళవారం అరెస్టు చేసినట్లు పోలీసులు...
By అంజి Published on 6 Aug 2024 3:43 PM IST
కేరళకు భారీ విరాళం ప్రకటించిన చిరంజీవి, రామ్ చరణ్
కేరళలో ప్రకృతి ప్రకోపానికి ఎంతో మంది బలయ్యారు. ఈ క్రమంలోనే కేరళకు సహాయంతో టాలీవుడ్ హీరోలు అండగా నిలుస్తూ ఉన్నారు.
By అంజి Published on 4 Aug 2024 6:15 PM IST
వాయనాడ్ బాధితులకు అల్లు అర్జున్ రూ.25 లక్షల సాయం
కేరళలోని కొండచరియలు విరిగిపడిన వాయనాడ్ జిల్లాలో పునరావాస ప్రయత్నాల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించిన తాజా సినీ ప్రముఖుడు అల్లు అర్జున్.
By అంజి Published on 4 Aug 2024 3:00 PM IST