నెల్లూరులో అద్భుతం.. ఇసుక త్రవ్వకాల్లో బయటపడ్డ శివాలయం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jun 2020 7:49 AM GMT
నెల్లూరులో అద్భుతం.. ఇసుక త్రవ్వకాల్లో బయటపడ్డ శివాలయం

నెల్లూరు: ఇసుక త్రవ్వకాల్లో భాగంగా చేస్తున్న పనుల్లో శివాలయం బయటపడడం విశేషం. మట్టిలో కూరుకుపోయిన శివాలయాన్ని నెల్లూరు జిల్లా చీరాల మండలం లోని పెరుమళ్ళ పాడు గ్రామంలో గుర్తించారు. ఇలా శివాలయం బయటపడడం చూసి పలువురు ఆశ్చర్యపోయారు. నమ్మలేకపోతున్నామంటూ పలువురు ఆలయానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.

Next Story