అంతర్జాతీయం - Page 277
వ్యాక్సిన్ వచ్చేంతవరకూ లాక్డౌన్ కొనసాగించండి..!
కరోనా.. ఈ పేరు వింటేనే హడలేత్తిపోతున్నారు జనం. దీని కారణంగా ప్రపంచమంతా అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. లక్షల మంది ఈ వైరస్ బారిన...
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 April 2020 8:25 AM IST
ఫేస్ బుక్ లో కొత్త ఫీచర్..ఆ యూజర్లకు మాత్రమే
లాక్ డౌన్ కారణంగా అడుగు బయటికి పెట్టే ఆస్కారం లేదు. దీంతో మొత్తం ప్రపంచాన్ని అరచేతిలో ఇమిడిపోయే సెల్ఫోన్లోనే చుట్టేస్తున్నారు ప్రజలు. ముఖ్యంగా సోషల్...
By రాణి Published on 10 April 2020 9:12 PM IST
లాక్డౌన్ ఎఫెక్ట్: వధూవరులతో పాటు 50 మంది అరెస్ట్
ప్రస్తుతం కరోనా పేరు వింటేనే వణికిపోతున్నాము. ఈ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇక దీనిని కట్టడి చేసేందుకు దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో...
By సుభాష్ Published on 10 April 2020 2:47 PM IST
ఫోర్బ్స్ లిస్ట్ లో ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్
ముఖ్యాంశాలు భారతదేశ శ్రీమంతుడిగా ముఖేష్ అంబానీ సంపన్నుల జాబితాలో నలుగురు తెలుగువారు ఫోర్బ్స్ జాబితా నుంచి 237 మంది ఔట్ఫోర్బ్స్ వెల్లడించిన 34వ వార్షిక...
By రాణి Published on 10 April 2020 1:00 PM IST
రాజకుటుంబంలో 150 మందికి కరోనా
కరోనా.. ఈ పేరు వింటేనే గజగజ వణికిపోవాల్సిందే. బయటకు వెళ్లాలంటేనే భయపడే రోజులొచ్చేశాయి. చైనాలో పుట్టిన ఈ మయదారి రోగం మృత్యువును వెంటాడుతోంది. ప్రపంచ...
By సుభాష్ Published on 10 April 2020 12:26 PM IST
కోలుకుంటున్న బ్రిటన్ ప్రధాని.. ఐసీయూ నుంచి వార్డుకు
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈవైరస్ భారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలు దేశాలకు చెందిన...
By Newsmeter.Network Published on 10 April 2020 12:12 PM IST
కరోనాకు లొంగని 101ఏళ్ల వృద్ధుడు.. క్షేమంగా ఇంటికి..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మహమ్మారి భారిన పడి వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. అగ్రదేశం అమెరికా నుంచి చైనా, బ్రిటన్,...
By Newsmeter.Network Published on 10 April 2020 10:41 AM IST
భారత్కు ఎంతో రుణపడి ఉన్నాము: ట్రంప్
ప్రపంచ దేశాలను కరోనా వెంటాడుతోంది. ఇక అమెరికాలో మాత్రం కరోనా విలయతాండవం చేస్తోంది. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని నరేంద్రమోదీకి...
By సుభాష్ Published on 9 April 2020 12:15 PM IST
ట్విట్టర్ సీఈఓ భారీ విరాళం
కరోనా వైరస్ రక్కసిపై పోరాటానికి ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ భూరి విరాళాన్ని ప్రకటించారు. తన సంపాదనలో 28 శాతాన్ని విరాళమివ్వనున్నారు. 1 బిలియన్ డాలర్లు...
By రాణి Published on 9 April 2020 11:27 AM IST
బాలిలో చిక్కుకుపోయిన భారతీయులు
కరోనా ప్రభావంతో విధించిన లాక్ డౌన్ కారణంగా..ఇండోనేషియాలోని బాలి ప్రాంతంలో సుమారు 80 మంది భారతీయులు చిక్కుకుపోయారు. గత నెల 17వ తేదీన ఇండియాకి...
By రాణి Published on 8 April 2020 6:34 PM IST
ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా లేదా ? కారణమేంటి ?
ఉత్తర కొరియా..ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ ఇంతవరకూ ఉత్తరకొరియాను తాకలేదా ? ఒక వేళ ఆదేశ ప్రజలకు కరోనా వచ్చినా రహస్యంగా చంపేస్తున్నారా ? లేక...
By రాణి Published on 8 April 2020 5:20 PM IST
కరోనాను అడ్డుకున్న ప్లాస్మా థెరపీ..!
దక్షిణ కొరియాకు చెందిన ఇద్దరు వయో వృద్దులకు కరోనా వైరస్ సోకింది.. వారిరువురు తీవ్రమైన న్యూమోనియా బారిన పడ్డారు. వారిని కాపాడడానికి ప్లాస్మా థెరపీని...
By సుభాష్ Published on 8 April 2020 1:50 PM IST














