ధోనికి ఘన స్వాగతం పలికిన హైదరాబాదీ ఫ్యాన్స్‌

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 12 Oct 2019 3:03 PM IST

ధోనికి ఘన స్వాగతం పలికిన హైదరాబాదీ ఫ్యాన్స్‌

హైదరాబాద్‌: క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ధోనికి ఎయిర్‌పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ధోనితో సెల్ఫీ కోసం అభిమానులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్‌లో ఎం.ఎస్‌ ధోని ఓ హోటల్‌కు చేరుకున్నారు.

Next Story