హైదరాబాద్ - Page 328
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ విషయంలో హైకోర్ట్ జోక్యం
ముఖ్యాంశాలు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో పేరుకుపోయిన చెత్త టన్నుల కొద్దీ ఉన్న చెత్తవల్ల స్థానికులకు ఇబ్బందులు హైకోర్ట్ కి లేఖ రాసిన కల్నల్ సీతారామరాజు...
By రాణి Published on 28 Jan 2020 4:43 PM IST
కరోనా కల్లోలం.. భాగ్యనగరంలో కేంద్ర వైద్య బృందం పర్యటన
హైదరాబాద్: చైనాలో చిన్నగా మొదలై ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది కరోనా వైరస్. భారత్లోకి ఇంకా కరోనా వైరస్ రాలేదని మనం అనుకుంటున్నా.. పలు అనుమానాపు...
By అంజి Published on 28 Jan 2020 11:31 AM IST
హైదరాబాద్లో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు..
హైదరాబాద్: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే చైనాలో పెద్ద సంఖ్యలో ఈ వైరస్ సోకింది. పలు దేశాల్లో కూడా కరోనా వైరస్ కేసులు నమోదు...
By అంజి Published on 27 Jan 2020 8:51 AM IST
హెచ్సీయూలో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు పోటా...
By అంజి Published on 26 Jan 2020 4:30 PM IST
తెలంగాణ ప్రభుత్వ రిపబ్లిక్ వేడుకలు.. జెండా ఎగరేయడంలో ఆలస్యం
హైదరాబాద్: నగరంలోని పబ్లిక్ గార్డెన్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన 71వ రిపబ్లిక్ వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేయడంలో కాస్త ఆలస్యం జరిగింది....
By అంజి Published on 26 Jan 2020 12:14 PM IST
హైదరాబాద్లో వైద్య విద్యార్థికి కరోనా వైరస్
చైనాలో ఎం.బి.బి.ఎస్ చదువుతున్న విద్యార్థికి కరోనా వైరస్ వైద్యవిద్యకోసం చైనాకి వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి వూహాన్ లో ఎం.బి.బి.ఎస్ చదువుతున్న...
By Newsmeter.Network Published on 26 Jan 2020 11:16 AM IST
ఖిల్వత్ గ్రౌండ్లో సీఏఏ నిరసన సభ ప్రారంభం..
హైదరాబాద్: చౌమహల్లా ప్యాలెస్ పక్కన ఉన్న ఖిల్వత్ గ్రౌండ్లో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ పట్టిక, జాతీయ పౌరపట్టికలకు వ్యతిరేకంగా ఎంఐఎం భారీ...
By అంజి Published on 25 Jan 2020 9:18 PM IST
సీఏఏకు వ్యతిరేకంగా 'మజ్లిస్' భారీ బహిరంగ సభ..
హైదరాబాద్: చార్మినార్ ప్రాంతంలోని ఖిల్వత్ మైదానంలో ఇవాళ రాత్రి ఎంఐఎం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ పట్టిక, జాతీయ...
By అంజి Published on 25 Jan 2020 2:04 PM IST
తెలంగాణ భవన్లో సంబరాలు
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు స్పీడ్ జోరుగా ఉంది. రాష్ట్రంలో దాదాపుగా టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించడంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,...
By సుభాష్ Published on 25 Jan 2020 10:59 AM IST
ఎంఐఎం సభకు హైకోర్టు గ్రీన్ స్నిగల్..
ఈ నెల 25వ తేదీన ఎంఐఎం తలపెట్టిన సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని షరతులతో సభకు అనుమతి ఇచ్చింది. నగరంలో ఎలాంటి ర్యాలీ చేయకూడదని, కేవలం సభ...
By Newsmeter.Network Published on 25 Jan 2020 10:52 AM IST
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.1.6కోట్లు ఉంటుందని అంచనా. దుబాయ్,...
By Newsmeter.Network Published on 24 Jan 2020 7:28 PM IST
నాగారంలో దారుణం.. వృద్ధాశ్రమం పేరుతో..
హైదరాబాద్ నగర శివారులోని నాగారం సమీపంలోని శిల్పానగర్ లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వృద్ధాశ్రమం పేరుతో ఓ సంస్థ అక్రమంగా మానసిక పునరావాస...
By Newsmeter.Network Published on 24 Jan 2020 2:07 PM IST














